డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఘన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ధర్మాసనం ముందు విచారణ టెట్ మరియు డీఎస్సీ కి మధ్య…
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 4న నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని ఇంద్ర ప్రియదర్శిని మైదానంలో నిర్వహించే ఈ…
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ చాలా మంది బీఎడ్ అభ్యర్థులకు నిరాశ మిగిల్చిందంటూ సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ బీఎస్పీ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే…
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింటెడ్ డే అమలు చేయాలన్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలన్నారు.
ఉప ఖజానా కార్యాలయముకు శంకుస్థాపన కోవూరు మండలంలోని తాసిల్దార్ కార్యాలయం ఆవరణంలో ఆర్థిక శాఖ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు రూ.1 కోటి 8 లక్షలతో నూతనంగా నిర్మించబోయే ఉప ఖజానా కార్యాలయం కు శంకుస్థాపన మరియు భూమి పూజ కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులుబ్నల్లపరెడ్డి…
నెల్లూరు కనపర్తిపాడు సన్ షైన్ అపార్ట్ మెంట్ నందు జరిగిన వేమారెడ్డి శైలేంద్ర రెడ్డి ఉత్తర క్రియలలో పాల్గొని వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి,ఆయన వెంట రాష్ట్ర వ్యవసాయ సలహా…
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని 108 కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజల మనిషి రాజన్న దంపతులు
మునుగోడు నియోజకవర్గం ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు అంటూ చైర్మన్ వెన్ రెడ్డి రాజు మాట్లాడుతూ..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆపదలో ఉన్నా అంటే నేనున్నా అని సాయం చేసే వ్యక్తి అటువంటి వ్యక్తికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే నియోజకవర్గానికి అభివృద్ధికి దోహదపడతారని, ఇప్పుడు…
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన సోమవంశీ ఆర్య క్షత్రియ సమాజం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్…
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని నల్తూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ నాయికోటి అనిత అశోక్, మాజీ వార్డు సభ్యులు నాయికోటి లక్ష్మణ రావు, కొర్లకుంట జీతయ్య, నగేష్ నాగరాజు, తదితరులు…
నాలుగు వారాల వరకు మాత్రమే స్టే గద్వాల: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు గత నెల 24న వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి, ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.…