ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి భద్రత పెంపు

Spread the love
Security increased for MLA pilot Rohit Reddy

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి భద్రత పెంపు

తాండూరు: తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి ప్రభుత్వం భద్రతను పెంచింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆయన కీలకంగా మారిన విషయం విదితమే.

దీంతో ప్రభుత్వం ఆయనకు ఉన్న నలుగురు గన్‌మెన్లకు అదనంగా మరో అయిదుగురిని నియమించింది. బుల్లెట్‌ఫ్రూఫ్‌ కారును ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కార్యదర్శి శ్రావణ్‌ ధ్రువీకరించారు.

Related Posts

You cannot copy content of this page