రాష్ట్ర సచివాలయం లో రూ. 500 లకే గ్యాసు సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్తు గ్యారంటీలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కతెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని దశా దిశా…
ఎల్ఐసీ ఫిర్యాదుతో బండారం బట్టబయలు. రంగారెడ్డి – షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండలం తంగెళ్లపల్లి ఏఈఓ శ్రీశైలం రైతులు బతికుండగానే చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి రూ. 2 కోట్ల రూపాయల పైగా కాజేశాడు. క్షేత్ర స్థాయిలో ఎల్ఐసీ సిబ్బంది…
ముగిసిన పెండింగ్ ట్రాఫిక్ చలాన్ గడువు.ఖజానాకు రూ. 147 కోట్ల ఆదాయం హైదరాబాద్ : పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల గడువు గురువారంతో ముగిసింది. చలాన్ల గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.…
తెలంగాణ కేబినెట్లో ఓటాన్ బడ్జెట్ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రూ. 2.75 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ను భట్టి ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు రూ.53 వేల 196 కోట్లు కేటాయించినట్లు అంచనా.…
కర్నూల్ జిల్లా:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. తెల్లవారు జామున కర్నూలు జిల్లా సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద పోలీసు అధికారులకు వచ్చిన సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాదు…
పిల్లల చదువు కోసం 150000 రూ తో ప్రైమరీ స్కూల్ బిల్డింగ్స్ కు పెయింటింగ్ వేయించిన జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంత్రి కుంట కొర్లకుంట గ్రామాలలో ప్రైమరీ స్కూల్ బిల్డింగ్. కిచెన్ షెడ్ లకు ఎంపీపీ రవీందర్ గౌడ్ 150000 రూ సొంత నిధులతో బిల్డింగ్ లకు పెయింటింగ్ డ్రాయింగ్ ఆర్ట్స్ వేపించడం జరిగింది. ఎంపీపీ మాట్లాడుతూ…
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల నుండి గోపన్ పల్లి చౌరస్తా వరకు ప్రధాన రహదారి లో రూ. 100 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా ఏర్పాటు చేసిన రోడ్డు డివైడర్ (విభాగిని) పై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ (…
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ లోని HMT శాంతవాహన నగర్ కాలనీ లోని రాంకీ పెరాల్ విల్లాస్ లోని గణనదుడిని శనివారం రోజు ఘనంగా నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు, స్వామి వారికి తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మంట్ కౌన్సిల్ ఛైర్మన్…
రూ. 10 వేల కోట్ల విలువైన ప్లాంట్ ఏర్పాటుకు ఎన్ హెచ్ పీసీతో ఒప్పందం మెగావాట్ కు లక్ష చొప్పుల ప్రభుత్వానికి వందేళ్ల పాటు రాయల్టీ ఆదాయం 3 గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో 6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు గ్రీన్…
ఎన్ఐటీ విద్యార్థికి జాతి రత్నాలు ఫ్రెండ్స్ రూ 65000 ఆర్థిక సాయం. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: గుజరాత్ లోని సూరత్ ఎన్ఐటిలో సీటు సాధించి ఫీజు చెల్లించడానికి ఆర్థికంగా సతమతమవుతున్న విద్యార్థి ఎన్. సాయికార్తీక్ కు ఖమ్మంలోని జాతి…