• మే 3, 2024
  • 0 Comments
మరోసారి ప్రధానమంత్రిగా మోడీ కి అవకాశం ఇవ్వడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు

సంకినేని వెంకటేశ్వరరావు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్ లో భారతీయ జనతా పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది…. ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

  • మే 2, 2024
  • 0 Comments
కొండ గెలవాలి ప్రధానిగా మోడీ కావాలి: మండల బిజెపి పార్టీ ప్రెసిడెంట్ గాయత్రి

చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలవాలి ప్రధానిగా మళ్లీ మోడీ కావాలని శంకర్‌పల్లి మండల బిజెపి మహిళా అధ్యక్షురాలు గాయత్రి రమేష్ గౌడ్ అన్నారు. మండల పరిధి ఎల్వెర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కేంద్రంలో మోడీ…

  • ఏప్రిల్ 27, 2024
  • 0 Comments
ప్రధాని మోడీ ఏపీ పర్యటన వాయిదా

ప్రధాని మోడీ ఏపీ పర్యటన వాయిదాప్రధాని మోడీ ఏపీ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మే 3, 4 తేదీల్లో మోడీ రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. కానీ మే 7, 8 తేదీల్లో ఆయన ఏపీకి…

  • ఏప్రిల్ 25, 2024
  • 0 Comments
దేశ ప్రజలు మోడీ నుండి విముక్తి కోరుకుంటున్నారు

ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ…

  • మార్చి 31, 2024
  • 0 Comments
అక్కడ మోడీ, ఇక్కడ కొండా, కేంద్రంలో ఎగిరేది కాషాయపు జెండానే

*భాజపా పొద్దుటూర్ శక్తి కేంద్ర ఇంచార్జ్ ఏనుగుల సంజీవరెడ్డి వెల్లడి శంకర్ పల్లి : కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, అదేవిధంగా చేవెళ్లలో గెలిచేది కొండా విశ్వేశ్వర్ రెడ్డియేనని భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం,ప్రొద్దటూర్…

  • మార్చి 13, 2024
  • 0 Comments
ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ..

చివరి కేబినెట్ కావడంతో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్.. ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చే అవకాశం.. పొత్తులపై చర్చల సమయంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదన.. https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

You cannot copy content of this page