జూన్ 5న 25 మంది BRS MLAలు కాంగ్రెస్ లోకి: కోమటిరెడ్డి.

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 5న 25మంది BRS MLAలు కాంగ్రెస్ లో చేరతారన్నారు. ఆరుగురు ఆ పార్టీ MP అభ్యర్థులూ తనను సంప్రదించారని తెలిపారు. త్వరలో BRS దుకాణం ఖాళీ అవుతుందని జోస్యం…

ఈ నెల 5న సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేసే అవకాశం అనంతరం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ

అక్టోబర్ 5న వికారాబాద్ కు కేటీఆర్ రాక

అక్టోబర్ 5వ తేదీన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వికారాబాద్ విచ్చేయుచున్న, మున్సిపాలిటీ మరియు ఐటి శాఖ మాత్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటలో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బ్లాక్ గ్రౌండ్ లో నిర్వహించడానికి సభా స్థలాన్ని పరిశీలించిన, వికారాబాద్…

You cannot copy content of this page