శాసనసభ శాసనమండలి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో నేడు చర్చ ప్రభుత్వ సమాధానం ఉండనుంది. శాసనసభలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. మహబూబ్నగర్…
జిల్లా కలెక్టర్ రాజర్షి షా,డి ఆర్ డి ఓ శ్రీనివాస్ సాక్షిత మెదక్ ప్రతినిధి మెదక్ జిల్లాలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ప్ ద్వారా జిల్లాలో మహిళా సంఘాలకు, బ్యాంకు రుణాలను మంజూరు చేయడానికి గాను,మెదక్ జిల్లాకు ఆర్థిక సంవత్సరం 2023-24…
ఫిబ్రవరి మొదటి వారంలో సీట్ల సర్దుబాటు ప్రకటన ?ఉమ్మడి ప్రచారానికి సిద్ధమవుతున్న పవన్, చంద్రబాబు ఏపీలో టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు త్వరలో ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. చంద్రబాబు,…
శేరిలింగంపల్లి డివిజన్ లోగల రాజీవ్ గ్రుహకల్పలో “శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి” దేవాలయంలో మొదటి వార్షికోత్సవంను పురస్కరించుకొని ముఖ్య అతిధులుగా విచ్చేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . ఈ సందర్బంగా ఆలయంలో సుదర్శన హోమం నిర్వహించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్…
అక్టోబర్ 17 న గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి వికలాంగురాలు రజినీ కి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదటి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. ఎంఏ చదివిన రజినీ ఉద్యోగం లేక ఇబ్బంది పడ్తుంది ఎవరు ప్రైవేట్ సంస్థలో కూడా…
ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య మొదటి విడత ప్రచారంలోబొమ్మలరామారం మండల ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య పేరును అధిష్టానం ప్రకటించిన వెంటనే ప్రచారంలో ఐలయ్య దూకుడు పెంచారు బొమ్మలరామారం మండలంలో…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాక్షిత న్యూస్…. అశ్వారావుపేటమండలం*ది:-07.09.2023. ఘనంగా తాటి ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర మొదటి వార్షికోత్సవం అశ్వారావుపేట మండల కేంద్రలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి…
శ్రీ సాయి సచరితము మొదటి అధ్యాయము
ప్రజా ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యతనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” * సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారి నివాస ఆవరణలో, వికారాబాద్ జిల్లా కు ధారూర్…
భరోసా సెంటర్ మొదటి వార్షికోతవం సందర్భంగా శ్రీమతి నికిత పంత్ ఐ.పి. యస్. మేడం మేడ్చల్ భరోసా సెంటర్ ను సందర్శించి బాధితులకు Victim Assistance Fund ద్వార రూపాయలు 10,000/- రు.లు చొప్పున ఇద్దరికి చెక్కులు ఇవ్వడం జరిగింది. అలాగే…