భరోసా సెంటర్ మొదటి వార్షికోతవం సందర్భంగా శ్రీమతి నికిత పంత్ ఐ.పి. యస్. మేడం

Spread the love

 భరోసా సెంటర్ మొదటి వార్షికోతవం సందర్భంగా శ్రీమతి నికిత పంత్ ఐ.పి. యస్. మేడం మేడ్చల్ భరోసా సెంటర్ ను సందర్శించి బాధితులకు  Victim Assistance Fund ద్వార రూపాయలు 10,000/- రు.లు చొప్పున ఇద్దరికి చెక్కులు  ఇవ్వడం జరిగింది. అలాగే వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. Victim’s చిల్డ్రెన్స్ కి డ్రెస్సెస్, స్కూల్ బ్యాగ్స్, పెన్స్, పెన్సిల్స్ ఇవ్వడం జరిగింది.
మొత్తం పది మంది Victim’s  వారి యొక్క ఫ్యామిలీ మెంబెర్స్ తో భరోసా సెంటర్ కి రావడం జరిగింది.వారికి టీ,స్నాక్స్ మరియు కార్యక్రమం అనంతరం భోజన సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో    DCP Nikitha panth I.P.S   గారు, ఇన్స్పెక్టర్  Venkatesh, WSI Ambica, కౌన్సిలర్ kalyani, ANM srilatha, Accountant sameena మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page