ప్రజా ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యతనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

ప్రజా ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యతనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *


సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారి నివాస ఆవరణలో, వికారాబాద్ జిల్లా కు ధారూర్ మండలానికి నూతనంగా మంజూరైన 108 అంబులెన్స్ నూతన వాహనాన్ని ప్రారంభించారు.
నూతనంగా మంజూరైన అంబులెన్స్ ధారూర్ మండల కేంద్రంలో ఉంటుందని, వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా అత్యవసర సేవలను అందిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page