భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అగ్నిప్రమాద బాధితురాలికి ఎమ్మెల్యే మెచ్చా పరామర్శ నామ ముత్తయ్య ట్రస్ట్ సౌజన్యౌతో నిత్యావసరాలు అందజేత… విద్యుత్ ఘాతం తో శుక్రవారం పూరిళ్ళు దగ్దం అయిన బాధితురాలు కుంజా మంగమ్మ ను శనివారం ఎమ్మెల్యే మెచ్చా…
దమ్మపేట 40లక్షల అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేసిన MLA మెచ్చా నాగేశ్వరరావు MLA మెచ్చా నాగేశ్వరరావు కృషితో మంజూరైన పంచాయతీ భవనాల నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు గ్రామస్థులతో ఆత్మీయంగా మాట్లాడుతూ వారి సమస్యలు అడుగి తెలుసుకున్నారు MLA మెచ్చా…
దమ్మపేట ఊరూరా చెరువుల పండగ కార్యక్రమంలో పాల్గొన్న MLA మెచ్చా నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దమ్మపేట (మండలం), తొట్టిపంపు, గణేష్ పాడు, మర్రిగూడెం, సీతారాంపురం, మొద్దులగూడెం, ముష్టిబండ గ్రామాల్లో అంగరంగ వైభవంగా జరిగిన ఊరూరా చెరువుల…
అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు సమీక్ష సమావేశం నిర్వహించిన MLA మెచ్చా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చెయ్యాలి ప్రజలకు ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడడం మన బాధ్యత అశ్వారావుపేటలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండల…
సాక్షిత న్యూస్… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటమండలం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారథలు మీడియా ప్రతినిధులు ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా ప్రతినిధులతో సమావేశమైన MLA మెచ్చా నాగేశ్వరరావు కోట్ల రూపాయలతో అశ్వారావుపేట నియోజకవర్గంలో అభివృద్ది జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్…
మంచితనానికి మారుపేరు మన MLA మెచ్చా నాగేశ్వరరావు సుమారు 300 మందికి భోజనం ఏర్పాటు చేసిన MLA మెచ్చా అశ్వారావుపేట(మండలం), వినాయకపురం (గ్రామంలో), శ్రీశ్రీశ్రీ చిలకలగండి ముత్యాలమ్మ తల్లి దేవస్థానం నందు నేటి నుండి జాతర ప్రారంభం అయ్యింది. జాతరలో దుకాణాలు…
అశ్వారావుపేటకు త్వరలో డిగ్రీ కళాశాల అభివృద్దే లక్ష్యంగా MLA మెచ్చా కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరును ప్రపోస్ చేసిన – MLA మెచ్చా నాగేశ్వరరావు సాక్షిత : హైదరాబాద్ వెళ్లిన MLA మెచ్చా నాగేశ్వరరావు పలు అభివృద్ది…
Construction of CC road with Rs 1 crore …. MLA Mecha Nageswara Rao laid the foundation stone 1కోటి.రు తో సీసీ రోడ్డు నిర్మాణం ….శంఖుస్థాపన చేసిన MLA మెచ్చా నాగేశ్వరరావు సాక్షిత దమ్మపేట* :…
Gurralacheruvu women met MLA Mecha Nageswara Rao MLA మెచ్చా నాగేశ్వరరావు ను కలిసిన గుర్రాలచెరువు మహిళలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం, గుర్రాలచెరువు గ్రామనికి చెందిన సుమారు 40 మంది మహిళలు అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరావుని…