ల్లా లో పోక్సో మరియు అత్యాచార బాధితులకు వైద్య , న్యాయ , సైకలాజికల్ సపోర్ట్ వంటి సేవలు ఒకే గొడుగు కింద అందిస్తున్న పోలీస్ శాఖ లోని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆద్వర్యంలో నడుపబడుతున్న బరోసా కేంద్రము బాదితులు ఆర్థికంగా…
మిషన్ భగీరథ నిర్వహణ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్లో పదేళ్లుగా తాగునీటి కష్టాలు లేవని చెప్పారు. నేడు ఇక్కడ ట్యాంకర్ల దందా జోరుగా…
చంద్రయాన్ -3, ఆదిత్య -L1 ప్రయోగాల తర్వాత ఇస్రో శాస్త్ర వేత్తలు గగన్ యాన్ ను విజయవంతం చేయటం పై దృష్టి సారించారు. 2025 లో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ కోసం నలుగురు వ్యోమగాముల ఎంపిక కూడా పూర్తి అయ్యింది. ఈ…
గుడ్లవల్లేరు జగనన్న హౌసింగ్ కాలనీలో కోటి 64లక్షల జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని
*-ప్రజల జీవన పరిమాణాలకు అనుగుణంగా జగనన్న లేఅవుట్లు అభివృద్ధి చేస్తు, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం…. గుడ్లవల్లేరు05:మండల కేంద్రమైన గుడ్లవల్లేరు జగనన్న హౌసింగ్ కాలనీలో జల్ జీవన్ మిషన్ నిధులు కోటి 64 లక్షల నిధులతో చేయునున్న రక్షిత మంచినీటి సరఫరా…
జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: మిషన్ ఇంద్రధనుస్సు సూక్ష్మ ప్రణాళికా కార్యాచరణ ను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో మిషన్ ఇంద్రధనుస్సు…
సాక్షిత కథనానికి స్పందించిన అధికారులు చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో మిషన్ భగీరథ లీకేజీలు అనే శీర్షికన సాక్షిత దినపత్రిక లో 15వ తేది గురువారం రోజున వచ్చిన కథనానికి మిషన్ భగీరథ అధికారులు స్పందించారు. ఈ…
మిషన్ భగీరథ లీకేజీలుమనుషుల ఆరోగ్యాలతో చెలగాటమా.?లీకేజీ గురించి ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులులీకేజీ సమస్యని రెండు రోజుల్లో పరిష్కరిస్తాం – మిషన్ భగీరథ గ్రిడ్ ఏఈలీకేజీ గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసాం – ఎంపిటిసి స్వరూప నరసింహ చిట్యాల సాక్షిత ప్రతినిధితెలంగాణ…
గుమ్మడిదలలో ఘనంగా ఊరురా చెరువుల పండుగగుమ్మడిదల : గత ప్రభుత్వాల హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన చెరువుల పునరుద్ధరణ కోసం. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం చిన్న నీటిపారుదల రంగంలో విప్లవాలు సృష్టించిందని, దేశానికి ఆదర్శంగా నిలిచిందని పటాన్చెరు…
నారా లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్ర సందర్భంగా మిషన్ రాయలసీమ కార్యక్రమం లో పాల్గొనేందుకు అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున తెలుగు తమ్ముళ్లు బయలుదేరి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర…
మిషన్ భగీరథ మంచినీళ్ళు అందించాలి— చికిలం మెట్ల అశోక్ చిట్యాల సాక్షిత ప్రతినిధి మిషన్ భగీరథ నీళ్ళని అందిస్తామని అధికారులు నాయకులు నిర్లక్షం వహిస్తూ ప్రజలకి ఇబ్బందులు కలిగేలా చేస్తున్నారని బిజెపి నాయకులు చికీలం మెట్ల అశోక్ అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ…