మిషన్ భగీరథ లీకేజీలు కథనంపై స్పందించిన అధికారులు

Spread the love

సాక్షిత కథనానికి స్పందించిన అధికారులు

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో మిషన్ భగీరథ లీకేజీలు అనే శీర్షికన సాక్షిత దినపత్రిక లో 15వ తేది గురువారం రోజున వచ్చిన కథనానికి మిషన్ భగీరథ అధికారులు స్పందించారు. ఈ కథనం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సదరు మండల స్థాయి అధికారులను లీకేజీకి మనమత్తులు చేయాలని ఆదేశించడంతో రెండు రోజుల్లో పనులు పూర్తి చేయించారు. రెండు నెలల నుండి లీకేజీ గురించి అధికారులకు మొరపెట్టుకుంటున్న స్పందించలేదని సాక్షిత దినపత్రిక ప్రతినిధి లీకేజీ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య పరిష్కారమైందని నాయకులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page