132- జీడిమెట్ల డివిజన్ పరిధి అంగడిపేట, ఓమ్ బుక్స్ అపార్ట్మెంట్స్, రామరాజు నగర్, జీడిమెట్ల విలేజ్, కుత్బుల్లాపూర్, జయరాం నగర్, అయోధ్య నగర్, వినాయక నగర్, కృష్ణ కుంజ్ ప్రాంతాలలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా…
మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే ఎక్కడో ఢిల్లీలో ఉండే నాయకత్వం కాదు మనతో పాటు మనలో ఒకటైన బిఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ రావాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద …. సాక్షిత : 131- కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర…
125- గాజుల రామారం డివిజన్ పరిధిలోని నారాయణరెడ్డి నగర్ ఫేస్ – 1, పేస్ -2, పోచమ్మ బస్తి, కట్ట మైసమ్మ బస్తి, బతుకమ్మ బండ, నరసింహ బస్తీ, యండమూరి ఎన్క్లేవ్, గాజులరామారం విలేజ్, జీ.వి.భవాని నగర్ లలో ఎమ్మెల్యే కేపీ…
వికారాబాద్ జిల్లా, BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో ధారూర్ మండల పరిధిలోని రాజాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మజీద్ సదర్ కరీముద్దీన్, సలీం, వహిద్ అలీ, రసూల్, ఇక్బాల్, నర్సింలు వికారాబాద్ పట్టణంలోని…
తొమ్మిదేళ్ల బిఆర్ఎస్ పాలనలో నగర శివారు మున్సిపాలిటీలో ఎంతో అభివృద్ధి చెందాయి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద …దుండిగల్ మున్సిపాలిటీ ఐదవ వార్డు లోని వివేకానంద నగర్ కాలనీకి చెందిన 100 మంది బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, గుడ్ల శ్రీనివాస్, వేణుగోపాల్…
మన పల్లెలను మరింత అభివృద్ధి చేసుకుందాం మరోసారి ఆశీర్వదించండి: వికారాబాద్ నియోజకవర్గ BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి “డాక్టర్ మెతుకు ఆనంద్” . సాక్షిత : రైతుబంధు ఓద్దన్న కాంగ్రెస్ రాబందులను రానియ్యకుండా కారు గుర్తుకు ఓటు వేసి బుద్ది చెప్పాలి.వికారాబాద్…
మల్లొక్కసారి ఆశీర్వదించండి మరింత అభివృద్ధి చేసుకుందాం: వికారాబాద్ BRS ఎమ్మెల్యే అభ్యర్థి “డాక్టర్ మెతుకు ఆనంద్” * సాక్షిత : పువ్వులవర్షంతో, బతుకమ్మలు ఆడుతూ… ఎడ్ల బండ్లపై ఆటపాటలతో స్వాగతం పలికిన గ్రామాల ప్రజలు.ప్రతి గ్రామంలో BRS పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు.మన…
తిరుపతి నగరం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు మరింత బాగా చేయాలని కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ సిబ్బందిని ఆదేశించారు. ఉదయం నగరపాలక సంస్థ పరిధిలోని బైరాగిపట్టెడ, తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ…
ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలి, త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం GHMC ఆధ్వర్యంలో వార్డు ఆఫీసులను ఏర్పాటు చేసిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బుధవారం…
*సాక్షిత మచిలీపట్నం : గర్భవతులు, బాలింతలు, శిశు ఆరోగ్య సంరక్షణ, కిషోర్ బాలికలు, మహిళల పరిరక్షణ కార్యక్రమాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో…