కేసిఆర్ సారే మళ్లీ సీఎం కావాలి… కుత్బుల్లాపూర్ మరింత అభివృద్ధి చెందాలి

Spread the love

తొమ్మిదేళ్ల బిఆర్ఎస్ పాలనలో నగర శివారు మున్సిపాలిటీలో ఎంతో అభివృద్ధి చెందాయి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద …
దుండిగల్ మున్సిపాలిటీ ఐదవ వార్డు లోని వివేకానంద నగర్ కాలనీకి చెందిన 100 మంది బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, గుడ్ల శ్రీనివాస్, వేణుగోపాల్ ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద తొమ్మిదేళ్ల బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే తెలంగాణలో కెసిఆర్ మళ్లీ సీఎం కావాలన్నారు.బి ఆర్ ఎస్ పాలనలో నగర శివారు మున్సిపాలిటీ అయిన దుండిగల్ మున్సిపాలిటీలో మౌలిక వసతులను కల్పించామన్నారు.

బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు : వి కృష్ణ, శివ మీనా, ప్రభు, పాండు, తంగం, మురుగన్, శరత్, నరేష్, స్వరూప, సత్యలక్ష్మి…

Whatsapp Image 2023 11 01 At 2.53.09 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page