మత సామరస్యానికి ప్రతీక రంజాన్.

మైలవరం తెదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ కొండపల్లిలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు. ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి మున్సిపాలిటీ, మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని, ఈ రంజాన్ పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని మైలవరం తెదేపా కూటమి అభ్యర్ధి,…
Whatsapp Image 2023 11 17 At 3.55.29 Pm

బాల్క సుమన్ ని శాలువాలతో సత్కరించిన మందమర్రి పట్టణ ముస్లిం మత పెద్దలు.

మందమర్రి పట్టణ మార్కెట్ లో ముస్లిం మజీద్ అశ్రా మత పెద్దల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న చెన్నూరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి & మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ . కార్యక్రమ అనంతరం చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్…

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని రాష్ట్ర పశుసంవర్ధక,

సాక్షిత : మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా సనత్ నగర్ లోని వెల్ఫేర్ సెంటర్ గ్రౌండ్ లో…

మత సామరస్యానికి ప్రతీక రంజాన్‌ – తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష

సాక్షిత : తిరుపతి పట్టణంలో రంజాన్ సంబరాలు అంబరాన్నంటాయి ముస్లిం సోదరులు స్థానిక ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించినారు. ఈ పార్థనలలో స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, మేయర్…

కులం, మతం కన్నా గుణం మిన్న: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మహాత్మ జ్యోతిబా పూలే 197వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.ముందుగా జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలనతో నివాళులర్పించారు.మహాత్మ…

మత సామరస్యానికి ప్రతీక ఇప్తార్ – ఎమ్మెల్యే చిరుమర్తి

మత సామరస్యానికి ప్రతీక ఇప్తార్ – ఎమ్మెల్యే చిరుమర్తి నార్కట్ పల్లి (సాక్షిత ప్రతినిధి) మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులు నిలుస్తాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలోని…

మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు

Inappropriate comments inciting religious hatred సాక్షిత : మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసే వారి పట్ల తెలంగాణా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని…

You cannot copy content of this page