ప్రజల్లో ధైర్యం నింపేందుకు పోలీసుల ఫ్లాగ్ మార్చ్: నార్సింగి ఏసిపి వెంకటరమణ గౌడ్

శాంతి భద్రతలకు విగాథం కలగకుండా, ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి మోకిల పోలీసులు కవాతు నిర్వహించారు. నార్సింగి ఏసీపీ వెంకటరమణ గౌడ్, మోకిల సిఐ వీరబాబు గౌడ్, డిఐ నాగరాజు ల ఆధ్వర్యంలో…

ప్రజల్లో మార్పు వచ్చింది

కష్ట పడి పని చేద్దాంఅన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం నేర్పాలిప్రజల అజెండానే మన అజండాఏన్కూరు లో జరిగిన ఏన్కూరు, జూలూరుపాడు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ…

నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ని కలిసి శుభకార్యాలకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలు అందజేశారు.

ఆత్మీయ సమావేశానికి ప్రజల్లో విశేష స్పందన

కోవూరు లో277 కోట్ల 7 7 లక్షలతో అభివృద్ధి నాకు ఎమ్మెల్యే అన్న గర్వం పొగరు లేదు మీలో ఒకడిని చిన్న చిన్న మనస్పర్ధలకు దూరంగా ఉందాం కలసి పార్టీని గెలిపించుకుందాం ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి…
Whatsapp Image 2024 01 22 At 1.18.18 Pm

నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ..

ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు సంక్షేమ సంఘాల నాయకులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి వారి ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఆహ్వానించగా మరికొందరు బస్తీలలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను త్వరగా పూర్తి చేయించాలని…
Whatsapp Image 2023 12 04 At 12.08.57 Pm

మంత్రివర్గంలో ఎవరెవరు?.. కొత్త ప్రభుత్వ కూర్పుపై ప్రజల్లో ఆసక్తి

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించటంతో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. తెలంగాణ రెండో సీఎం ఎవరు అవుతారు? మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్తుంది? అనే అంశాలపై జోరుగా ఊహాగానా లు, చర్చలు…

బీ ఆర్ ఎస్ విధానాల పట్ల ప్రజల్లో అభిమానం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

బీ ఆర్ ఎస్ విధానాల పట్ల ప్రజల్లో అభిమానం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్సికింద్రాబాద్, ఆగష్టు 13 : బీ ఆర్ ఎస్ విధానాల పట్ల ప్రజల్లో అభిమానం పెరుగుతోందని, సికింద్రాబాద్ లో తాము అన్ని వర్గాల ప్రజలతో సాన్నిహితం…

ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోకపోతే కష్టమన్న జగన్

ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోకపోతే కష్టమన్న జగన్… సీఎం చెప్పినదాంట్లో తప్పేంలేదన్న మంత్రి జోగి రమేశ్ వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమీక్ష సమావేశం ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష గ్రాఫ్ సరిగా లేకపోతే పార్టీకి, క్యాడర్ కు నష్టమన్న సీఎం మళ్లీ అధికారంలోకి…

ప్రకృతి ప్రసాదించిన రంగుల హరివిల్లులా ప్రజల్లో నూతనోత్తేజం వెల్లివిరియాలి

*ప్రకృతి ప్రసాదించిన రంగుల హరివిల్లులా ప్రజల్లో నూతనోత్తేజం వెల్లివిరియాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” * సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *”డాక్టర్ మెతుకు ఆనంద్”వారి నివాస ఆవరణలో BRS పార్టీ నాయకులు కార్యకర్తలతో…

You cannot copy content of this page