సాక్షిత : 130 కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీలో చేరిక రాష్ట్రం పచ్చగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పెళ్లకూరు కాలనీ నుంచి బజార్ సెంటర్ వరకు…
హస్తం పేదల నేస్తం అని, హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని చేవెళ్ల నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. శంకర్పల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రంజిత్ రెడ్డి మాట్లాడుతూ వంద రోజులలో ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలన…
లబ్ధిదారులకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ చేసిన నగర మేయర్ డాక్టర్ శిరీష పేదల పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 27…
దుగ్గిరాల మార్కెట్ యార్డ్ లో నాలుగో విడత వైయస్సార్ చేయూత నగదు మంజూరు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆర్కే, ఇంచార్జి మురుగుడు లావణ్య , మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ…
వైయస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద పేదలకు ఉచితంగా వైద్యం అందజేస్తున్నారని,ఈ పథకం పేదల పాలిట వరం అని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. ఈనెల 18వ తేదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా మెగా ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం…
ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్ ఎస్ వాసు పాల్గొన్నారు. సాక్షిత :గత 40 సంవత్సరాలుగా పేద ప్రజలకు సేవలందిస్తున్న ప్రజా వైద్యుడు కుత్బుల్లాపూర్ ఐడిపిఎల్ సౌజన్య హాస్పిటల్ డాక్టర్ సాంబశివరావు రావు సమైక్య రాష్ట్రంలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ ఎన్నో…
65 మంది పేదల సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగనన్నకు ఎమ్మెల్యే మధన్నకు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు . రేణిగుంట మండలం, ఎలమండ్యం పంచాయతీ,అడుసుపాలెం గ్రామంలో 65 మంది పేదలకు నేడు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బియ్యపు…
జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పేద వర్గాల ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు ప్రసంశనీయమైన ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు తెలిపారు. ఘంటసాల మండలం ,పాప వినాశనం గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష…
జగ్గయ్యపేట పట్టణం ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను స్వగృహంలో జగ్గయ్యపేట పట్టణం పద్మావతి నగర్ కు చెందిన 10మంది ప్రతిపక్ష టీడీపీని వీడి అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రభుత్వవిప్,జగ్గయ్యపేట ఎమ్మెల్యే టిటిడి పాలకమండలి సభ్యులు సామినేని ఉదయభాను సమక్షంలో పార్టీలోకి చేరడం…
పేదల సొంతింటి కలను సాకారం చేసిన గొప్ప నాయకుడు, మనసున్న మహారాజు ముఖ్యమంత్రి కేసీఆర్ పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుఎంతో పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అర్హుల…