గడ్డం వంశీకృష్ణ ను పార్లమెంటు పంపిద్దాం..!! సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి, నారాయణరావు పల్లి , సాంబయ్య పల్లి ,గర్రెపల్లి, బొంతకుంటపల్లి, నరసయ్య పల్లి, నీరుకుల్ల గ్రామాలల్లో ఉదయం పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం…
ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బికె. పార్థసారథి సత్య సాయి జిల్లా…… ధర్మవరం నియోజకవర్గం మైనారిటీల ఆత్మీయ సమావేశం ధర్మవరం పట్టణంలో ముఖ్య అథితి గా పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్ , ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి…
మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ ప్రగతి నగర్ తిరుమల హిల్స్ శేషాద్రి అపార్ట్మెంట్స్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం లో ముఖ్య అతిధులుగా మల్కాజ్ గిరి…
మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఇండియా కూటమి భాగస్వామి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి ని గెలిపించాలని కోరుతూ సభ ఏర్పాటు చేయడం జరిగినది
ఎల్. బి నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ & టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఇంటింటి ప్రచారం…. సాక్షిత* : జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ…మల్కాజిగిరి అభ్యర్థిగా మన ముందుకు వచ్చిన పట్నం సునీత – మహేందర్ రెడ్డి ని…
మే 2, 6 మరియు 9వ తేదీలలో జరగనున్న మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఎన్నిక
మే 2, 6 మరియు 9వ తేదీలలో జరగనున్న మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం మరియు రోడ్ షో లను విజయవంతం చేయడం కోసం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్…
మల్కాజిగిరి నియోజకవర్గం, వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని ఆనంద్ బాగ్ బృందావన్ గార్డెన్స్ లో 300 మంది మహిళలతో మహిళా సమేళణం అనే కార్యక్రమాన్ని వినాయక నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి…
మంత్రి విడదల రజినిని కలిసి మద్దతు ప్రకటించిన జనసేన పార్టీ గుంటూరు పట్టణ అధ్యక్షుడు నేరెళ్ల సురేష్
జనసేన పార్టీ గుంటూరు పట్టణ అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడదల రజినిని కలిశారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి విడదల రజిని తోపాటుగుంటూరు…
చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి తనయుడు ఆర్యన్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో 124 డివిజన్ ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,దుండిగల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి గారు,మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ మరియు కో ఆర్డినేటర్ బండ్రు శోభ రాణి తో కలిసి పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర…