10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ

సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీజేపీ ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్‌కు విచ్చేశారు. బుధవారం వీరితో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జై శంకర్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ…

ఓటర్ స్లిప్పులు బిఎల్వోలు పంపిణీ చేస్తారు వారికి రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలి..

85 సంవత్సరాల నిండిన వయోవృద్ధులు వరకు దరఖాస్తు చేసుకున్న వారు 354 మంది : కలెక్టర్ సాక్షిత : పార్లమెంటు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు.…

సంకేపల్లీ గ్రామంలో బీజేపీలో వివిధ పార్టీల నుండి భారతీయ జనతా పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో సంకెపల్లి మాజీ సర్పంచ్ దేవుని శ్రీనివాస్ రెడ్డి , మాజీ సర్పంచ్ ఉప్పరి భద్రయ్య , contested సర్పంచ్ ఉప్పరి సురేష్, మాజీ ఉపసర్పంచ్ లు, కావలి వెంకటేష్, పత్తి సాయిలు, సత్యనారాయణ రెడ్డి, ఉప్పరి చిన్నరఘు, మరియు…

స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం – మూడు పార్టీల మౌనం.

టీడీపీలో కష్టపడి పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు లేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాసర్ల ప్రసాద్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,అందుచేతనే *టీడీపీ విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరానన్నారు.…
Whatsapp Image 2023 10 20 At 4.17.03 Pm

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇతర పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు..

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..రాబోయే ఎన్నికలలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరేసి హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయం – ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్సాయంత్రం జరిగిన కార్యక్రమం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 26వ…
Whatsapp Image 2023 10 19 At 2.27.37 Pm

కుత్బుల్లాపూర్ నియోజవర్గం కాంగ్రెస్ మరియు టీడీపీ పార్టీల నుండి బిఆర్ఎస్ లోకి భారీగా చేరికలు..

ఎమ్మెల్యే వివేకానంద సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరిన 130 – డివిజన్ కు చెందిన కాంగ్రెస్,బిజెపి పార్టీల ముఖ్య నాయకులు మరియు 100 మంది కార్యకర్తలు కుత్బుల్లాపూర్ అభివృద్ధి ఎమ్మెల్యే వివేకానంద తోనే సాధ్యం.. 130 – సుభాష్ నగర్…

కాంగ్రెస్, BJP పార్టీల నేతలకు దమ్ముంటే వారం రోజుల్లో MLA అభ్యర్ధులను ప్రకటించాలని తలసాని శ్రీనివాస్ యాదవ్

కాంగ్రెస్, BJP పార్టీల నేతలకు దమ్ముంటే వారం రోజుల్లో MLA అభ్యర్ధులను ప్రకటించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయా పార్టీ నేతలకు సవాల్ చేశారు. అంబర్ పేట నియోజకవర్గ…

ఆనంద్ సమక్షంలో వికారాబాద్ పట్టణ పరిధిలోని కొంపల్లి కి చెందిన కాంగ్రెస్, BJP పార్టీల నుండి యువనాయలు

సాక్షిత ; వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో వికారాబాద్ పట్టణ పరిధిలోని కొంపల్లి కి చెందిన కాంగ్రెస్, BJP పార్టీల నుండి యువనాయలు ప్రభు, PR రమేష్, M ప్రశాంత్, P. ప్రశాంత్,…

అన్ని రాజకీయ పార్టీల నాయకులూ, ప్రభుత్వాలు ముదిరాజ్ లను మోసం చేస్తున్నాయి

అన్ని రాజకీయ పార్టీల నాయకులూ, ప్రభుత్వాలు ముదిరాజ్ లను మోసం చేస్తున్నాయి,ఇకపై ZPTC~ MLA లను ఎవరిని చేయాలో,ఎవరిని దించలో ముదిరాజ్ లే నిర్ణయించు తారు. సాక్షిత : తెలంగాణ,వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ నియోజకవర్గం పెద్దెము ల్ మండలం లోని…

పత్తికొండ లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో వైసిపి నాయకుడు సాబ్దిన్ నూర్ భాషా చెరువు కబ్జా పై ధర్నా.

సాక్షిత : కర్నూలు జిల్లా పత్తికొండ చెరువు ను వైసీపీ నాయకుడు కబ్జా చేసిన ఘటనపై స్థానిక ఆయకట్టు రైతులు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పత్తికొండ నాలుగు స్తంభాల కూడలిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కబ్జా చేసినటువంటి వైసీపీ నాయకుడు…

You cannot copy content of this page