పినపాక నియోజకవర్గం లో గోదావరి వరదల వల్ల ఇల్లు కూలిపోయిన గిరిజనులు తో పాటు గిరిజనేతరులకు తక్షణమే గృహలక్ష్మి పధకం క్రింద ఇల్లు ఇవ్వాలి..!
ఏజెన్సీ గిరిజనేతరులకు ఒక్క డబల్ బెడ్ రూమ్ మంజూరు చేయని ప్రభుత్వం గిరిజనేతరులకు గృహలక్ష్మి దరఖాస్తులుకు అవకాశం ఇవ్వాలని కోరిన మాజీ జడ్పిటిసి పాలవంచ దుర్గ గిరిజనేతర రైతులు పహానిలు లేక పంట రుణాలు తీసుకోలేక అవస్థలు ఏజెన్సీలో గిరిజనులతో పాటు…
సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కమిటీ హాల్ లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ఆధ్వర్యంలో అల్లాపూర్ డివిజన్ దివ్యాంగుల అధ్యక్షులు అమీర్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు…
21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికతో కార్యక్రమాలు నిర్వహించాలి. 21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికతో కార్యక్రమాలు నిర్వహించాలని…
పదవితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి – యస్.పి అపూర్వ రావు — జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో పనిచేస్తున్న ఎ ఎస్ ఐ లకు ఎస్సై లుగా పదోన్నతి నల్లగొండ సాక్షిత జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో…
డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమటీ సభ్యులు చింతల.రమేష్. -డి.వై.యఫ్.ఐ,యస్.యఫ్.ఐ సహకారంతో చిమ్మపుడి గ్రామంలో వికలాంగులకు ఉచిత డ్రై సైకిల్స్ పంపిణీ. -డి.వై.యఫ్.ఐ,యస్.యఫ్.ఐ చేస్తున్న సేవలకు,కృషికి పలువురు అభినందనలు వెల్లువ. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: నిత్యం విద్యార్థుల, యువకుల,ప్రజా సమస్యలపై పోరాటాలతో…
హైదరాబాద్: బాలానగర్ పరిధిలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో నాలా పనుల దృష్ట్యా ట్రాఫిక్ను మళ్లించనున్నారు. ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు 65వ జాతీయ రహదారి మీదుగా నాలా పనుల నిమిత్తం.. బాలానగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల…
ఎర్రుపాలెం – చెరువుమాధవరం మధ్య మూడవ లైన్ ను విద్యుదీకరణతో పాటు పూర్తి చేసి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే
ఎర్రుపాలెం – చెరువుమాధవరం మధ్య మూడవ లైన్ ను విద్యుదీకరణతో పాటు పూర్తి చేసి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: విజయవాడ – కాజీపేట ట్రిప్లింగ్ మరియు విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా-దక్షిణ మధ్య రైల్వే…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 100 రోజుల పాటు చేపడుతున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: తెలంగాణ…
జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా నేటి నుండి వారానికి 3 రోజుల పాటు రాగి జావ అందించే కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభించిన ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి . కర్నూలు కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా…
వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు 12 మంది తెదేపా సభ్యుల సస్పెన్షన్.. అమరావతి : శాసనసభ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ 12 మంది తెదేపా ఎమ్మెల్యేలు, వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు.. సస్పెండైన తెదేపా…