జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా నేటి నుండి వారానికి 3 రోజుల పాటు రాగి జావ

Spread the love

జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా నేటి నుండి వారానికి 3 రోజుల పాటు రాగి జావ అందించే కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభించిన ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి .

కర్నూలు కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, పాణ్యం శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, నగర మేయర్ బి.వై.రామయ్య, డిప్యూటీ మేయర్ సిద్దా రెడ్డి రేణుక, డిఈఓ రంగ రెడ్డి, సర్వ శిక్ష అభియాన్ పిఓ వేణు గోపాల్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Compare