కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ,రెవిన్యూ మరియు వాటర్ వర్క్స్ ,జిహెచ్ఎంసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఇందులో ప్రధానంగా మైసమ్మ చెరువు, కాముని చెరువు అభివృద్ధి పనులు పై చర్చించి వీటి గుండా వెళ్ళే నాళాలు…
అంతరిక్ష రంగంలో జోరు చూపించనున్న భారత్ బెంగళూరు: రోదసి రంగంలో వరుస ప్రయోగాలతో సత్తా చాటేందుకు భారత్ సిద్ధమవుతోంది. రానున్న 14 నెలల్లో మన దేశం దాదాపు 30 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నట్లు ‘ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్…
నీ అవినీతి సామ్రాజ్యానికి అడ్డు వస్తున్నాడనే కాదా మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు మంత్రి కాకాణి అండ్ బ్యాచ్ చెప్పే కథలు వినేవాళ్లు ఎర్రిపూ.. అయితే హరికథలు ఇంగ్లీషులో చెబుతారు మీ హరికథలను వినేందుకు…
తెలంగాణలో 64 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ కేవలం 39 సీట్లకే పరిమితం అయింది. ఈ తరుణంలో స్టేషన్ ఘనపూర్ లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 6 నెలలు లేదా ఏడాదిలో…