రాష్ట్రంలో BJP నిర్వహిస్తున్న ‘విజయ సంకల్ప యాత్ర’లో భాగంగా కేంద్ర మంత్రి, BJP రాష్ట్ర అద్యక్షులు కిషన్ రెడ్డి హైదరాబాద్, సనత్ నగర్ నియోజకవర్గంలో రోడ్ షో చేపట్టారు
బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి గా ప్రకటించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ని కలసి కృతజ్ఞతలు తెలియజేసిన బాపట్ల నియోజకవర్గ టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి వేగేశన నరేంద్ర…
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తణుకు నియోజకవర్గంలో డబల్ ధమాకా కాదు…త్రిబుల్ ధమాకాకు సిద్ధమైంది…2024 ఎన్నికల్లో వైసిపి టిడిపి పార్టీలతో పాటు రెబెల్ కాండిడేట్ గా విడివాడ రామచంద్రరావు తన సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మేడ శ్రీనివాస్ రావు పుట్టిన రోజు సందర్భంగా ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు మరియు పెన్నులను విద్యార్థులకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి , నిజాంపేట్…
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఇళ్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం…
చిట్యాల మండలం:భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల అభివృద్దే నా ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు(మంగళవారం) చిట్యాల మండలంలోని కొత్తపేట గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో జీపీ బిల్డింగ్…
మీ అందరి సమిష్టి కృషి వల్లే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి ఇంతటి అఖండ విజయం సాధ్యమైంది…. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు, ఇతర పార్టీలకు స్థానం లేదని రుజువు చేశారు…కృతజ్ఞతా సభలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …బిఆర్ఎస్…
ఫైనల్ పబ్లికేషన్ అందించేటప్పుడు తప్పులు లేని ఓటర్ జాబితా అందివ్వండి బూత్ లెవల్ అధికారులు ఎన్నికల కమిషన్ పరిమితులు దాటి విధులు నిర్వర్తిస్తున్నారు ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు జోక్యం ఎక్కడ ఉండకూడదు ధర్మవరం నియోజకవర్గ ఈఆర్ఓ ను కలిసి వినతిపత్రం అందజేసిన…
చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: డా. ప్రసూన సంతోష్ శంకర్పల్లి: నవంబర్ 14: (సాక్షిత ): ప్రధాని మోడీతోనే అభివృద్ధి సాధ్యమని చేవెళ్ల నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ రత్నం కూతురు డా. ప్రసూన సంతోష్ పేర్కొన్నారు.…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బి సి వై పార్టీ గెలుపు కాయం అంటున్న మంజులత రెడ్డికుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బి సి వై పార్టీ జండా ఎగరటం కాయం అని ప్రజలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మార్పు కోరుకుంటున్నారు నేను ఎల్లవేళ్ళలా వారికి అందుబాటులో ఉంటాను…