కార్మికులు,శ్రామికుల సంక్షమమే మన ధ్యేయం.. కావాలి. -మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మల్కాజిగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిధిగా మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మరియు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి…

ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయం: శంభీపూర్ క్రిష్ణ…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. వారు సానుకూలంగా…

ఆర్థికంగా మహిళలను అభివృద్ధి చేయడమే..మా ప్రభుత్వ ధ్యేయం

నల్గొండ జిల్లా:నల్గొండలోని పానగల్‌ పచ్చల సోమేశ్వరాల యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహిళమణులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేకంగా పథకాలు తీసుకొచ్చామన్నారు.మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ ధ్యేయం…

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి

సాక్షిత హైదరాబాద్:తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము రాజ కీయాలు చేయడం లేదు..తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి..హైదరాబాద్ లో సీఐఐ తెలంగాణ ఆధ్వ ర్యంలో విద్యా, నైపుణ్యా భివృద్ధి అంశంపై జరిగిన సమావేశానికి చీఫ్…

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం : శంభీపూర్ క్రిష్ణ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, కాలనీ వాసులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..

తిరుపతి అభివృద్దే మా ప్రధాన ధ్యేయం – ఎమ్మెల్యే భూమన

మరింత అభివృద్ధికి మా కౌన్సిల్ కృషి చేస్తుంది – మేయర్ శిరీష సాక్షిత : తిరుపతి అభివృద్దే ధ్యేయంగా పని చేస్తామని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడి చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలుగు…

పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం..

రూ. 19,02,204 లక్షల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం…

రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతు రుణాలు మంజూరు చేయడమే పిడిసిసి బ్యాంక్ ధ్యేయం,,,,,, బ్యాంక్ చైర్మన్ వై ఎం ప్రసాద్ రెడ్డి (బన్నీ

కనిగిరి ఆగస్టు 14 సాక్షిత న్యూస్….కనిగిరి బ్రాంచ్ సహకార బ్యాంకులో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వై ఎం ప్రసాద్ రెడ్డి (బన్నీ) సరికొత్త లోన్లకి శ్రీకారం చుట్టారు కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకులో విదేశీ విద్యా లోన్స్ కారు లోన్స్…

రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతు రుణాలు మంజూరు చేయడమే పిడిసిసి బ్యాంక్ ధ్యేయం,,,,,, బ్యాంక్ చైర్మన్ వై ఎం ప్రసాద్ రెడ్డి (బన్నీ

కనిగిరి ఆగస్టు 14 సాక్షిత న్యూస్….కనిగిరి బ్రాంచ్ సహకార బ్యాంకులో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వై ఎం ప్రసాద్ రెడ్డి (బన్నీ) సరికొత్త లోన్లకి శ్రీకారం చుట్టారు కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకులో విదేశీ విద్యా లోన్స్ కారు లోన్స్…

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం.. ఏసీపీ నరేందర్

కరీంనగర్ జిల్లా:శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని కరీంనగర్ టౌన్ ఏసీపీ గోపతి నరేందర్ పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక…

You cannot copy content of this page