గ్రామాల అభివృద్దే బిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే చిరుమర్తి.

గ్రామాల అభివృద్దే బిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే చిరుమర్తి.నిర్నేముల, లక్ష్మాపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రామన్నపేట సాక్షిత ప్రతినిధి రాష్ట్రంలో గ్రామాల అభివృద్దే బిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రామన్నపేట…

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ … సాక్షిత : ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నేత, కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ అన్నారు. దుండిగల్ మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన…

ప్రతి కాలనీలో మెరుగైన సౌకర్యాల కల్పనే ధ్యేయం…

ప్రతి కాలనీలో మెరుగైన సౌకర్యాల కల్పనే ధ్యేయం… రూ.1.95 కోట్లతో భూగర్భడ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని విష్ణుప్రియ ఎంక్లేవ్ ( ఆర్కే లేఔట్ ) లో రూ.1.95 కోట్లతో…

పర్యావరణ పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం – మున్సిపల్ చైర్మన్ వెంకట్ రెడ్డి

చిట్యాల సాక్షిత పర్యావరణ పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం అని మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి అన్నారు.తెలంగాణ దశాబ్ది ఉత్సవాలో భాగంగా తెలంగాణ హరితోత్సవాన్ని చిట్యాల పట్టణంలోని రైతు వేదిక వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్…

ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పించడమే ధ్యేయం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ…* సాక్షిత : ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పించడమే ధ్యేయమని *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నేత, కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ * అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు…

పల్లెల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే నోముల భగత్

పల్లెల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే నోముల భగత్ నాగార్జునసాగర్ సాక్షిత త్రిపురారo మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా “తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవాలని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగానాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల…

ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పించడమే ధ్యేయం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ … సాక్షిత : ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పించడమే ధ్యేయమని *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నేత, కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ * అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు,…

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – ఎంపీపీ కొలను సునీత వెంకటేష్

ఘనంగా రైతు దినోత్సవ వేడుకలుచిట్యాల సాక్షిత రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ రైతు…

పరిశుభ్రమైన వినుకొండ గా చేయటమే ప్రధాన ధ్యేయం

పల్నాడు జిల్లా పరిశుభ్రమైన వినుకొండ గా చేయటమే ప్రధాన ధ్యేయం వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ నిధుల తో చెత్త సేకరణ కోసం నూతన ట్రాక్టర్ ను కొనుగోలు చేయగా, రిబ్బన్ కట్ చేసి ఆ ట్రాక్టర్ ను…

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించటమే ప్రభుత్వ ధ్యేయం.

పల్నాడు జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించటమే ప్రభుత్వ ధ్యేయం. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు APSSDC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమం లో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ గారి…

You cannot copy content of this page