శంభీపూర్ రాజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేఎం ప్రతాప్ ని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు

సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేఎం ప్రతాప్ ని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, జీ.…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఎమ్మెల్సీ నవీన్ రావు ని వారి నివాసంలో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఎమ్మెల్సీ నవీన్ రావు ని వారి నివాసంలో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్…

తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనిజిల్లా కలెక్టర్ శ్రీ పి.రంజిత్ బాషా తెలిపారు

బాపట్ల జిల్లా:- అద్దంకి నియోజకవర్గంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనిజిల్లా కలెక్టర్ శ్రీ పి.రంజిత్ బాషా తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అద్దంకి నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం బుధవారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. అద్దంకి…

మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మత్స్యరంగం ఎంతో అభివృద్ధి సాధించిందని, మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని మత్స్య…

సికింద్రాబాద్ ఆషాడ బోనాల ఉత్సవాలు జులై 9 వ తేదీన నిర్వహించనున్నట్లుమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు

సాక్షిత : సికింద్రాబాద్ ఆషాడ బోనాల ఉత్సవాలు జులై 9 వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి…

రాయలసీమ లో నీటి ప్రాజెక్టు విషయంలో అన్యాయం- రాయలసీమ స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు

కర్నూలు జిల్లా రాయలసీమ లో నీటి ప్రాజెక్టు విషయంలో అన్యాయం జరుగుతుందని రాయలసీమ స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. రాయలసీమ కర్తవ్వ దీక్ష పేరుతో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్నూలు నగరంలోని ఎస్టిబిసి కళాశాల మైదానంలో భారీ బహిరంగ…

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం కు పూలమాల వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

వికారాబాద్ జిల్లా అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం కు పూలమాల వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

బాబురావు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దుండిగల్ లో జరిగిన మాజీ ఎంపీపీ చినంగి వెంకటేశం ముదిరాజ్ సోదరుడి కుమారుడు బాబురావు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ…

రాష్ట్ర ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హోలీ శుభాకాంక్షలు తెలిపారు

రాష్ట్ర ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతు ఆగమనానికి సంకేతం. రంగులు లేని లోకం లేదు. లోకంలో లేని రంగులూ లేవు. అందుకు ప్రతీకగా జరుపుకునే పండగే హోలీ. మనిషి జీవితం రాగరంజితంగా, సప్తవర్ణ…

ప్రజాప్రతినిధులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు

People’s representatives and leaders extended their greetings సాక్షిత : నూతన సంవత్సరం సందర్బంగా పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.…

You cannot copy content of this page