రాష్ట్ర ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హోలీ శుభాకాంక్షలు తెలిపారు

Spread the love

రాష్ట్ర ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

వసంత రుతు ఆగమనానికి సంకేతం. రంగులు లేని లోకం లేదు. లోకంలో లేని రంగులూ లేవు. అందుకు ప్రతీకగా జరుపుకునే పండగే హోలీ.

మనిషి జీవితం రాగరంజితంగా, సప్తవర్ణ శోభితంగా ఉండాలన్నది సందేశం. ఈ సందేశాన్ని ప్రజలు స్వీకరిస్తూ, రసాయనాలు లేని రంగులతో హోలీ జరుపుకోవాలని మంత్రి ప్రజలకు సూచించారు. సీఎం కెసిఆర్ పాలనలో ప్రజలంతా సంతోషంగా జీవించాలని మంత్రి ఎర్రబెల్లి ఆకాంక్షించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page