సుమారు 700 గ్రాముల గంజాయి స్వాధీనం ఒకరి అరెస్టు రిమాండ్ కు తరలింపు మదనపల్లి టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జి యువరాజు
అలాగే మదనపల్లి టూ టౌన్ లిమిట్స్ లోని ప్రజలకు విన్నవించుకోవడమేమనగా మీకు ఎక్కడైనా గంజాయి లిక్కర్ సారాయి పేకాట బెట్టింగు మొదలగు జూదాలు ఎక్కడైనా ఉంటే ఈ నెంబర్లకు అనగా CI మదనపల్లి టూ టౌన్ 9491074519, SI మదనపల్లి టూ…
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఉత్తర ప్రదేశ్ కు ఆగ్రాకు కార్లలో ఎలాంటి అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్ లలో గంజాయి నింపి తరలిస్తుండగా మేడ్చల్ నేషనల్ హైవేపై తనిఖీలు చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డారు.. నలుగురు నిందితులు అభిషేక్ తోమర్, అరవింద్…
మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల టిడిపి ఇన్చార్జి బీటెక్ రవి అరెస్టు అయ్యారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కడప మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరు పరచగా… న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను కడప జైలుకు తరలించారు. గతంలో…
ప్రభుత్వ ఎండీయూ వాహనాలలో అక్రమంగా రేషన్ తరలింపు ఏటిగ్రహారం జీరో లైన్ లో అక్రమ నిల్వలు. విజిలెన్స్ జిల్లా సరఫరా శాఖ అధికారులు మెరుపు దాడులురామకృష్ణ మరికొంత మంది కలిసి నిల్వ చేసినట్లుగా సమాచారం అధికారులను చూసి పారిపోయిన రామకృష్ణ గుంటూరు…
వివేకా హత్య కేసులో ఉదయ్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ.. కాసేపట్లో హైదరాబాద్ కు తరలింపు వివేకా హత్య జరిగిన రోజు ఘటనా స్థలానికి ఉదయ్ వెళ్లినట్టు గుర్తించిన సీబీఐ హత్య రోజున భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నట్టు గూగుల్ టేకౌట్…
ప్రకాశం జిల్లా గిద్దలూరు లో ఆదివారం మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైసీపీ నాయకులు కామూరి రమణారెడ్డి మరియు శంకర గుంటూరు కంటి ఆసుపత్రి వారిచే నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి సమస్యలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించారు.అనంతరం కంటి…
పుష్ప సినిమా తలపించేలా… అంత కంటే కొత్త తరహాలో గంజాయి తరలింపు వాహనం కింది భాగం ఖాళీ ప్రదేశంలో సరకు సంచులు హైదరాబాద్:- పోలీసులను బురిడీ కొట్టిస్తూ పుష్ప సినిమా తరహాలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టును రాచకొండ కమిషనరేట్…
Chaos in Himachal..Congress planning to move MLAs హిమాచల్ లో హోరాహోరీ..ఎమ్మెల్యేల తరలింపు యోచనలో కాంగ్రెస్..! శిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో భాజపా, కాంగ్రెస్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.ఇప్పటివరకు…
YS Sharmila arrested.. Moved to Hyderabad వైఎస్ షర్మిల అరెస్ట్.. హైదరాబాద్కు తరలింపు రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గ పాలన చేస్తుందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. మిగతా అన్ని పార్టీలు రాజకీయాలు చేస్తూ కాలయాపన చేస్తుంటే.. ప్రజల పక్షాన…