టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్ష వాయిదా…

ఏపీలో ఎన్నికల కోడ్ ముగిసేవరకు టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని ఆదేశించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ముగిశాక ఏపీ హై కోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ పరీక్ష నిర్వహణ, టెట్ ఫలితాలను వెల్లడించుకోవచ్చని స్పష్టం ఈ…

టెట్ దరఖాస్తు ఫీజులు తగ్గించాలి÷డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ డిమాండ్*

33 జిల్లా కేంద్రాల్లో టెట్టు పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి÷డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ బషీరుద్దీన్… ఖమ్మం, మార్చి 27, 2024….టెట్ దరఖాస్తు ఫీజు ని తగ్గించాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తావని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య…
Whatsapp Image 2023 11 14 At 7.21.58 Pm

మెట్కనిగుడ టెంట్ హౌస్ అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ మెట్ కాని గూడాలోని శ్రీలక్ష్మి టెంట్ హౌస్ లో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రమాద స్థలిని పరిశీలించి టెంట్ హౌస్ బాధితుడు డి.నవీన్ కు…

AKR స్టడీ సర్కిల్ టెట్ స్టడీ మెటీరియల్ ను ఆవిష్కరించారు.

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారి నివాస ఆవరణలో, వికారాబాద్ జిల్లా కేంద్రంలో గల AKR స్టడీ సర్కిల్ టెట్ స్టడీ మెటీరియల్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు

టీచర్అర్హతకు టెట్‌

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) 2023 నిర్వహణకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ ప్రకారం సెప్టెంబరు 15వ తేదీన పరీక్ష నిర్వహించనుంది. అర్హత: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి.…

రెండో విడతలో దళిత బంధు పథకంలో టెంట్ సామగ్రి మంజూరు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ చింతకాని మండలం నేరడ గ్రామంలో దళిత బంధు పథకంలో భాగంగా గుత్తికొండ వెంకటరవమ్మ కు మొదటి విడతగా డైరీ ఫార్మ్ గేదెలు తీసుకున్నారు మిగిలిన మూడు లక్షల 90 వేలకి టెంట్ హౌస్ సామగ్రి…

వారం రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుంటే టెంట్ వేస్తా…దీక్ష చేస్తా: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చలేదని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆరోపించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అర్హులైన పేదలకు ప్రభుత్వం డబుల్…

You cannot copy content of this page