చండ్రాజుపాలెం లో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు

చండ్రాజుపాలెం లో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలుకండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెంలో టీడీపీకి చెందిన కార్యకర్తలు గుంజ మస్తాన్ రావు, గుంజా వెంకటేష్, మహంకాళి ఖాదర్ వలీ వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు…

క్రోసూరు టీడీపీ కార్యాలయం దగ్ధం పై తీవ్రస్థాయిలో మండిపడ్డ బాబు

పల్నాడు జిల్లా క్రోసూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu) స్పందించారు. టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంపై వైసీపీ పోకిరి వర్గంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. కచ్చితంగా అధికారం…

వైఎస్సార్సీపీలో చేరిన అచ్చంపేట టీడీపీ నాయకులు, కార్యకర్తలు

కండువా కప్పి ఆహ్వానించిన పెదకూరపాడు నియోజకవర్గ యువ నాయకుడు నంబూరు కళ్యాణ్ చక్రవర్తి . అచ్చంపేట మండలంలో వైఎస్సార్సీపీకి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. గత నాలుగేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అందుతున్న సంక్షేమం.. ఎంతోమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు.…

వైఎస్సార్సీపీలో చేరిన జనసేన, టీడీపీ కార్యకర్తలు

వైఎస్సార్సీపీలో చేరిన జనసేన, టీడీపీ కార్యకర్తలుకండువా కప్పి ఆహ్వానించిన పెదకూరపాడు నియోజకవర్గ యువ నాయకుడు నంబూరు కళ్యాణ్ చక్రవర్తి పెదకూరపాడు మండలం పెదకూరపాడు గ్రామానికి చెందిన నరుకుళ్లపాడు మాబు, ఆళ్లూరి రాజేష్, సాధినేని శివ బాలకృష్ణ, బత్తుల నాగేశ్వరరావు తదితరులు వైఎస్సార్సీపీలో…

వైఎస్సార్సీపీలో చేరిన పెదకూరపాడు టీడీపీ కార్యకర్తలు

వైఎస్సార్సీపీలో చేరిన పెదకూరపాడు టీడీపీ కార్యకర్తలు*కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు * సాక్షిత : పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో చేరికలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి నచ్చి.. ఎంతోమంది వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. పెదకూరపాడు…

బాపట్లలో టీడీపీ నేతలతో అధినేత చంద్రబాబు భేటీ

బాపట్ల లోక్‍సభ, అసెంబ్లీ అభ్యర్థులతో చంద్రబాబు భేటీ ఎన్నికలలో వ్యూహ ప్రతివ్యూహాలపై నేతలతో చంద్రబాబు చర్చ ఉదయం పది గంటలకు హెలికాప్టర్ లో హైదరాబాద్ వెళ్లనున్న చంద్రబాబు.

మార్కాపురం ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కామెంట్స్

మార్కాపురంలో వచ్చిన స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుంది వెలుగొండపకు ఫౌండేషన్ వేసింది నేనే. వెలుగొండ ప్రాజెక్టు పనులు నత్తనడకన చేశారు ముఖ్య మంత్రి మూడు రాజధానులు కడతానని చెబుతున్నాడు మూడు ముక్కల ఆట ఆడి అసలు…

టీడీపీ గూటికి రఘురామ కృష్ణంరాజు

బీజేపీ టికెట్ రాకపోవడంతో నిర్ణయం ఇప్పటికే చంద్రబాబుతో కలిసి నడుస్తానని ప్రకటన విజయనగరం ఎంపీ టికెట్ రఘురామకు ఇస్తారంటూ ప్రచారం

టీడీపీ మూడో జాబితా విడుదల||

అమరావతి 11 అసెంబ్లీలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు పలాస-గౌతు శిరీష, పాతపట్నం-మామిడి గోవింద్ రావుశ్రీకాకుళం-గొండు శంకర్, శృంగవరపు కోట-కోళ్ల లలిత కుమారికాకినాడ సిటీ-వనమాడి వెంకటేశ్వరరావుఅమలాపురం-అయితాబత్తుల ఆనందరావుపెనమలూరు-బోడె ప్రసాద్, మైలవరం-వసంత కృష్ణప్రసాద్నరసారావుపేట-చదలవాడ అరవింద్…

వైఎస్సార్సీపీలో చేరిన పాటిబండ్ల టీడీపీ నాయకులు

వైఎస్సార్సీపీలో చేరిన పాటిబండ్ల టీడీపీ నాయకులుకండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సోదరుడు రఘునాథ్ రావు పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో చేరికలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి నచ్చి.. ఎంతోమంది వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. పెదకూరపాడు…

You cannot copy content of this page