ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా రైతులకు క్వింటాల్కు రూ.500 పంట బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్క రోజు నిరసన దీక్ష చేపడతామని తెలిపారు.
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఒక్క రోజు నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా రైతులకు క్వింటాల్కు రూ.500 పంట బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్క రోజు నిరసన…
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి అక్రమంగా చెరువు భూమిని కబ్జా చేసి భవనాలు నిర్మిస్తే హై కోర్ట్ ఆదేశాల ప్రకారమే కూల్చివేతలు జరిగాయని,దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి కి ఆపాదించడం సబబు కాదు అని టిపిసిసి…
ప్రజా పంపిణీ బియ్యంతో దందా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వైరా ఏసీపీ రహెమాన్ అన్నారు. బోనకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని రవినూతల వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న 400 బస్తాల రేషన్ బియ్యాన్ని బోనకల్లు ఎస్సై మధుబాబు ఆధ్వర్యంలో…
ఎదో ఒక రూపంలో సహాయం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లో భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ శ్రీకాంత్ మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో గల మండల ప్రాథమిక పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కొరకై “సమ్ టోటల్…
IAS అధికారి, ఇంతియాజ్ అహమ్మద్ స్వచ్ఛంద పదవీవిరమణ ను నోటిఫై చేస్తూ… ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇచ్చిన జీవో….
సామాజిక న్యాయానికి శిలువ వేసి.. బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి, విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి, ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్రెడ్డీ? రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ని విసిరి పారేయడానికి జనం సిద్ధంగా…
వికారాబాద్ జిల్లా ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా చేస్తూ ట్రాఫిక్ జామ్ చేసిన అంగన్వాడి టీచర్స్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తూ… నియామక పత్రాలను అందజేసిన సందర్భంగా, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి ధన్యవాదాలు తెలియజేసిన వికారాబాద్ నియోజకవర్గ పంచాయతీ కార్యదర్శులు. ఈ కార్యక్రమంలో…
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కళాశాల, రెవెన్యూ డివిజన్ ఏర్పాటునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవోలను జారీ చేసిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇటీవల పటాన్చెరులో నిర్వహించిన బహిరంగ…
సాక్షిత – సిద్దిపేట బ్యూరో చీఫ్ :బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పేద ప్రజలకు ఇచ్చిన హామీలను…