రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాస్తారోకో

Spread the love

సాక్షిత – సిద్దిపేట బ్యూరో చీఫ్ :
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పేద ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ సందర్భంగా ముగ్గురు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాజీ హౌస్ ఫేడ్ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి,జిల్లా కోశాధికారి, కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కుమారస్వామి, అసెంబ్లీ కోకన్వీనర్ వేణు గోపాల్ రావు, హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, కోహేడ మండల అధ్యక్షులు ఖమ్మం వెంకటేశం, అక్కన్నపేట మండల అధ్యక్షులు గోళ్లపల్లి వీరాచారి, భీమదేవరపెల్లి మండల అధ్యక్షులు పైడిపల్లి పృథ్విరాజ్, సైదాపూర్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ రెడ్డి, చిగురుమామిడి మండల అధ్యక్షులు దుద్ధెడ లక్ష్మీ నారాయణ, ఎల్కతుర్తి మండల అధ్యక్షులు కుడితాడు చిరంజీవి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, జిల్లా, పట్టణ,మండలాల పదాధికారులు, మోర్చాల అధ్యక్షులు, పదాధికారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page