ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా రైతులకు క్వింటాల్కు రూ.500 పంట బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్క రోజు నిరసన దీక్ష చేపడతామని తెలిపారు.
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఒక్క రోజు నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా రైతులకు క్వింటాల్కు రూ.500 పంట బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్క రోజు నిరసన…
33 జిల్లా కేంద్రాల్లో టెట్టు పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి÷డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ బషీరుద్దీన్… ఖమ్మం, మార్చి 27, 2024….టెట్ దరఖాస్తు ఫీజు ని తగ్గించాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తావని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య…
అమెరికా క్లీవ్ల్యాండ్ యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్న అబ్దుల్ మహ్మద్(25) మార్చి 7 నుంచి కనపడలేదు.. ఇంతలో అబ్దుల్ మహ్మద్ తండ్రికి కిడ్నాపర్ల నుండి 1200 డాలర్లు ఇస్తే వారి కొడుకును వదిలేస్తామని కాల్ వచ్చింది. క్లీవ్ల్యాండ్ డ్రగ్స్ ముఠా పనే అని…
హైదరాబాద్: హనుమకొండ ఆర్డీవోపై సీఎస్ శాంతికుమారికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. తన ఫోన్కాల్ రికార్డు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపించారని అందులో పేర్కొన్నారు. వెంటనే ఆర్డీవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్తో కరవు వచ్చిందంటూ ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుండి బిజెపి పార్టీ అభ్యర్ధిగా డీకే అరుణకు టికెట్ ఇవ్వద్దని ఉమ్మడి పాలమూరు జిల్లా బీసీ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన…
నీలం మధు ముదిరాజ్ కు పటాన్చెరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని అమీన్పూర్ మున్సిపాలిటీ ముదిరాజ్ నాయకుల డిమాండ్
పటాన్ చెరువు నియోకవర్గoఅమీన్ పూర్ మున్సిపాలిటి అమీన్ పూర్ మున్సిపలిటి పరిధిలో ముదిరాజ్ సంఘం నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది,తెలంగాణలో 60 లక్షల జనాభా ఉన్న ముదిరాజులకు ఒక సీటు ఇవ్వకుండా అవమానించిన కేసీఆర్ పునరాలోచించుకొని నాలుగు సీట్లు…
సాక్షిత – సిద్దిపేట బ్యూరో చీఫ్ :బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పేద ప్రజలకు ఇచ్చిన హామీలను…
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ తహశీల్దార్ కార్యాలయం ముందు బిజెపి ధర్నా
సాక్షిత – సిద్దిపేట బ్యూరో చీఫ్ :బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ తహశీల్దార్ కార్యాలయం ముందు గురువారం స్థానిక బిజెపి నాయకులు ధర్నా నిర్వహించారు. బిజెపి హుస్నాబాద్ పట్టణ మండల అధ్యక్షులు బత్తుల శంకర్…
అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గండిమైసమ్మ మండల్ ఆఫీస్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా
అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గండిమైసమ్మ మండల్ ఆఫీస్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ మల్లారెడ్డి పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు…
సాక్షిత – సిద్దిపేట బ్యూరో : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మినీ స్టేడియాన్ని బిజెపి పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్బాబు పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా శంకర్ బాబు మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణంలో వివిధ…