నీలం మధు ముదిరాజ్ కు పటాన్చెరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని అమీన్పూర్ మున్సిపాలిటీ ముదిరాజ్ నాయకుల డిమాండ్

Spread the love

పటాన్ చెరువు నియోకవర్గo
అమీన్ పూర్ మున్సిపాలిటి

అమీన్ పూర్ మున్సిపలిటి పరిధిలో ముదిరాజ్ సంఘం నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది,తెలంగాణలో 60 లక్షల జనాభా ఉన్న ముదిరాజులకు ఒక సీటు ఇవ్వకుండా అవమానించిన కేసీఆర్ పునరాలోచించుకొని నాలుగు సీట్లు అందులో పటాన్చెరు నియోజకవర్గo లో 2 లక్షల బీసీలు అందులో 80 వేల ముదిరాజులు ఉన్నారు,

కావున పటాన్ చెరువు ఎమ్మెల్యే టికెట్ నీలం మధు ముదిరాజ్ అన్న కు కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది,లేనిపక్షంలో ఇండిపెండెంట్గా పోటీ చేపించి గెలుస్తామని హెచ్చరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో గుట్ట మీది చిన్న వీరేశంముదిరాజ్, దందు జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సాయి కుమార్ ముదిరాజ్, పండుగ సాయి ముదిరాజ్ , బంటు రమేష్ వెంకట్, ఆంజనేయులు ,సంజయ్, మన్నే నరసింహారావు,బండు ప్రవీణ్,సుంకరి నర్సింలు,సమ సుధాకర్,శ్రీకాంత్,రాజు,అశోక్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page