మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా.. విస్తరణ అనంతరం కొత్తగా మరో ఆరుగురికి అవకాశం ఉన్నట్లు…
Whatsapp Image 2024 01 30 At 7.14.49 Pm

గాంధీ కలలుగన్న స్వరాజ్యం జగనన్న అమలు చేస్తున్నారు – ఎమ్మెల్యే అభ్యర్ధి భూమన అభినయ్

*సాక్షితతిరుపతి నగరం:మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ/వార్డు సచివాలయం వ్యవస్థను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసి ప్రజారంజక పరిపాలనను అందిస్తున్నారని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అన్నారు. తిరుపతి…
Whatsapp Image 2024 01 13 At 3.28.50 Pm

కాంట్రాక్టర్లను బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారు?: సీపీఐ రామకృష్ణ

అనంతపురం: కాంట్రాక్టర్లను వైకాపాకు చెందిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి గుత్తేదారుని బెదిరించి, కూలీలను…
Whatsapp Image 2023 11 24 At 3.35.38 Pm

167 దేవరపల్లి వెంకటేశ్వరరావు ఎంఆర్పిఎస్ నాయకులతో కలిసి 167 లో ప్రచారం చేస్తున్నారు

167 దేవరపల్లి వెంకటేశ్వరరావు ఎంఆర్పిఎస్ నాయకులతో కలిసి 167 లో ప్రచారం చేస్తున్నారు 167వ173 బూతు దేవరపల్లి వెంకటేశ్వరరావు పదిమంది సభ్యులతో కలిసి ఎంపీ కాలనీ జగదీష్ కాలనీలలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ కుంజ…
Whatsapp Image 2023 10 17 At 3.45.49 Pm

ప్రజల కష్టం తెలియని వాళ్ళు రాజకీయం చేస్తున్నారు..

ఈసారి గెలిపించి చూడండి,గద్వాలను ఊహించని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తా౼డికె. అరుణమ్మ.. ప్రజల కష్టం తెలియని వాళ్ళు రాజకీయం చేస్తున్నారు.. గద్వాల పట్టణంలోని డికె. బంగ్లాలో దరూరు మండలం ఖమ్మం పాడు గ్రామానికి చెందిన BRS పార్టీకి చెందిన నాయకులు 100…

ప్రభుత్వానికి ధైర్యం లేకే ప్రతిపక్షాలను అరెస్టు చేస్తున్నారు

ప్రభుత్వానికి ధైర్యం లేకే ప్రతిపక్షాలను అరెస్టు చేస్తున్నారు.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. నేడు గండిమైసమ్మ లో డబల్ బెరూం ల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటారనే నెపంతో ఉదయం 6 గంటలకే సీపీఐ…

కేంద్రం సహకరించకున్నా.. కేసీఆర్రాష్ట్రాన్ని బంగారు మయం చేస్తున్నారు

కేంద్రం సహకరించకున్నా.. కేసీఆర్రాష్ట్రాన్ని బంగారు మయం చేస్తున్నారు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో సహకరించకపోయినా.. కేంద్రం నుంచి కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయకపోయినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు…

పవన్ ఓపక్క బీజేపీతో ఉంటూ మరోపక్క టీడీపీతో కలిసి పని చేస్తున్నారు: ఆదిమూలపు సురేశ్

పవన్ కల్యాణ్ ఒక రాజకీయ వ్యభిచారి అన్న ఆదిమూలపుఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడో పవన్ చెప్పాలని డిమాండ్*టీడీపీ హయాంలో రూ. 300 కోట్ల సీమెన్స్ స్కామ్ జరిగిందని ఆరోపణ సాక్షిత : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక రాజకీయ వ్యభిచారి…

ప్రశాంతమైన పల్నాడు పల్లెల్లో వైసీపీ నాయకులు పులివెందుల సంస్కృతిని అమలు చేస్తున్నారు

ప్రశాంతమైన పల్నాడు పల్లెల్లో వైసీపీ నాయకులు పులివెందుల సంస్కృతిని అమలు చేస్తున్నారు పల్నాడు జిల్లాలో వరుస దాడులతో వైసీపీ గుండాలు రెచ్చిపోతుంటే పోలీసులు నిద్రపోతున్నారా? నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు పల్నాడులో వైసీపీ గూండాలు సృష్టిస్తున్న విధ్వంసం…

హామీల అమలను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు

If the implementation of guarantees is questioned, they are attacked హామీల అమలను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారుగవర్నర్ కు వైఎస్ షర్మిల ఫిర్యాదు* సాక్షిత హైదరాబాద్‌: ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తున్నందుకు తనపై దాడులు చేస్తున్నారని,…

You cannot copy content of this page