బీహార్ నుండి అక్రమంగా తరలించిన 2.5 కోట్ల విలువ చేసే నిషేధిత సిగరేట్లను పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు
విశ్వసనీయ సమాచారం మేరకు SOT రాజేంద్రనగర్ బృందం ఒక కంటైనర్ వాహనం RJ 11 GB 7568, పాట్నా, బీహార్ రాష్ట్రం నుండి హైదరాబాద్ వచ్చి RGIA పీఎస్ పరిధిలోని శ్రీధర్ ఐషర్ పార్కింగ్ ఏరియా వద్ద పార్క్ చేసివుండగ తనిఖీ…
కడప : ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) ఏపీ న్యాయ యాత్ర (AP Nyay Yatra) కొనసాగుతోంది. జిల్లాలోని బద్దేల్ నియోజకవర్గం కలసపాడు మండలం మీదుగా షర్మిల న్యాయ యాత్ర సాగుతోంది.. ఈ…
కడప: వైకాపా చేసే ప్రతి తప్పును తెదేపా అధినేత చంద్రబాబుపై నెట్టేస్తున్నారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. పింఛన్ల విషయాన్ని కుట్రపూరితంగా ఆయనకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు.. వైకాపా రాక్షస పాలనలో చంపడం, హింసించడం అలవాటుగా మారిందని విమర్శించారు. ‘నిజం గెలవాలి’…
హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కార్మికులు, ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని భారాస…
ఈ రోజు 100 అభ్యర్థులతో టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితా!విడుదల చేసే అవకాశం…టికెట్ ఆసవహుల్లో అంతా ఉత్కంఠ?
శివ శంకర్. చలువాది టీడీపీ-జనసేన కూటమి దాదాపు 100 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బుధవారం విడుదల చేసే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం హైదరాబాద్కు తిరిగి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు,…
మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మా పార్టీ అధినేత పవన్ కల్యాన్ ప్రకటిస్తారని వెల్లడించారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు.. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తున్న జాబితాలపై స్పందించారు..…
హ్యాట్రిక్ ఎమ్మెల్యేకుశుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు కొంపల్లిలో ఎమ్మెల్యే నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియచేసిన డిప్యూటీ మేయర్ మేయర్ ధనరాజ్ యాదవ్ , కార్పొరేటర్లు సురేష్…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశంలో జనసేన ముందడుగు వేయనుంది. డిసెంబర్ 1వ తేదీన జనసేన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఒకటవ తేది మధ్యాహ్నం 3…
చెప్పింది చేసే దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. లీ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన కంటోన్మెంట్ నియోజకవర్గ BRS పార్టీ సర్వసభ్య సమావేశానికి నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి, మంత్రి తలసాని…
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు ఎమ్మార్వో కార్యాలయం నందు ఎమ్మార్వో దాస్ అధ్యక్షతన విలేజ్ సర్వేర్ లకు D I. సుబ్బారావు విలేజ్లలో సర్వే చేసే విధానం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన నియమ నిబంధనలు పలు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ…