Whatsapp Image 2023 11 19 At 6.10.27 Pm

MLA అభ్యర్తి రోహిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేశారు

శ్రీ మతి ఆర్తి, రెడ్డి , ఇందిరా నగర్ రామ్ మందిరం నుండి 6 వ వార్డు,లో కారుగుర్తు పైన ఓట్లే యాలని ,MLA అభ్యర్తి రోహిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేశారు వికారాబాద్ జిల్లా…
E1eefe67 B5ea 4020 Ac69 4db4df82fb7e

జగనన్న కాలనీల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేశారు,

సామర్లకోట, కాకినాడ జిల్లా నుండి ముఖ్య మంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పేదలకు ఇల్లు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమమును వర్చువల్ విధానంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా ,…

కూకట్ పల్లి నియోజకవర్గంలోని  ఓల్డ్ బోయిన్పల్లి, 306.00 లక్షలు రూపాయలతో శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతు గత 45 రోజులుగా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో పాదయాత్ర చేపట్టి ప్రజా సమస్యలను తెలుసుకున్నామని, పాదయాత్రలో భాగంగా పలు కాలనీలో చిన్న చిన్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. పాదయాత్రలో వచ్చిన సమస్యలను…

అంబేద్కర్ కు పూలమాలవేసి అంగన్వాడి టీచర్లు నిరసన వ్యక్తం చేశారు

వికారాబాద్ జిల్లా రైల్వే స్టేషన్ సమీపంలో అంబేద్కర్ కు పూలమాలవేసి అంగన్వాడి టీచర్లు నిరసన వ్యక్తం చేశారు

నన్ను రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారు:

చంద్రబాబు కస్టడీ పిటిషన్పై విచారణ సందర్భంగా జైలులో ఉన్న చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టులో వర్చువల్గా హాజరుపర్చారు. సీఐడీ మిమ్మల్ని కస్టడీకి కోరుతోందని న్యాయమూర్తి బాబుకు చెప్పగా.. ‘నన్ను రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారు. అదే నా బాధ’ అని ఆయన…

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ లో స్థానిక కార్పొరేటర్  సభిహా గౌసుద్దిన్ అధ్వర్యంలో 25 వ రోజు పాదయాత్ర చేశారు…

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ లో స్థానిక కార్పొరేటర్  సభిహా గౌసుద్దిన్ అధ్వర్యంలో 25 వ రోజు పాదయాత్ర చేశారు… సబ్దార్ నగర్,రాజీవ్ గాంధీ నగర్ లో పాదయాత్ర లో ప్రజా సమస్యలు ఎమ్మేల్యే కృష్ణారావు తెలుసుకుంటూ ముందుకు…

గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ)లను నీటిపారుదల సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేలా కసరత్తు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.

గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ)లను నీటిపారుదల సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేలా కసరత్తు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. సాక్షిత : మంత్రి కేటీఆర్ నేతృత్వంలో జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా సబ్ కమిటీ ఇవాళ్టి…

అడ్డంకులు దాటుకుని ప్రజలు జనగర్జనను జయప్రదం చేశారు

అడ్డంకులు దాటుకుని ప్రజలు జనగర్జనను జయప్రదం చేశారు ….. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు అశ్వారావుపేట sakshitha న్యూస్ : టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా లెక్క చేయక ప్రజలు ఖమ్మంలో జరిగిన సభను…

58 & 59 GO’s లో మంజూరైన 3619 మంది లబ్దిదారులకు పట్టాలను సైతం పంపిణీ చేశారు

సాక్షిత : మేడ్చల్ నియోజకవర్గం లోని జవహర్‌నగర్‌ మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్‌ యార్డు ప్రాంగణంలో కాలుష్య కారక వ్యర్థాల (లీచెట్‌) శుద్ధి ప్లాంట్‌ను పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు , మంత్రి మల్లారెడ్డి తో కలిసి ప్రారంభించిన ప్రభుత్వ విప్,…

రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జూపల్లి రమేష్ పార్టీ కి మరియు పదవికి రాజీనామా చేశారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, అశ్వారావుపేట మండలం లో , అశ్వారావుపేట నియోజకవర్గం నాయకులు జారే ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో, 🙏 మండలం రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జూపల్లి రమేష్ గారు పార్టీ కి…

You cannot copy content of this page