MLA అభ్యర్తి రోహిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేశారు

Spread the love

శ్రీ మతి ఆర్తి, రెడ్డి , ఇందిరా నగర్ రామ్ మందిరం నుండి 6 వ వార్డు,లో కారుగుర్తు పైన ఓట్లే యాలని ,MLA అభ్యర్తి రోహిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేశారు

Whatsapp Image 2023 11 19 At 6.10.27 Pm

వికారాబాద్ జిల్లా తాండూర్(సాక్షిత న్యూస్ నవంబర్19) ఇందిరా నగర్ రామ్ మందిరం నుండి శ్రీ మతి ఆర్తి రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి గారి సతి మని 6 వ వార్డు లో, ఇంటింటి తిరుగుతూ కారు గుర్తు పైన ఓట్లు వేసి BRS పార్టీ MLA అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి గారిని, అత్యధిక మెజారిటీ తో గెలిపించ గలరని తెలుపుతూ,మేముకూడా 6 వ వార్డు లోనే ఇల్లు కట్టుకున్నాము మీకందరికి తెలుసును కదా, కనుక మన గల్లీ వార్డు మొత్తం అందరూ కూడను కారు గుర్తుపైన తప్పకుండా ఓట్లు వేయాలన్నారు, మీ అందరి సమస్యలు ఏమున్న కూడా, ఎన్నికలు అయినా వెంటనేq పరిస్కారం చేసుకుందాము, అని మహిళలతో మాట్లాడడం చేశారు,మీఅందరికి ఏ సమస్యలు ఉన్న కూడ ఈ వార్డు కౌన్సిలర్ గారికి తెలియజేయాలి, కౌన్సిలర్ MLA గారికి,తెలిపినట్లయితే పరిస్కారం అవుతాయి అన్నారు. గతం లో నాకు తెలియదు, ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చినాను, కావున వార్డు సమస్యలు ఉన్న, మీయొక్క వ్యక్తిగత సమస్య ఉన్న కూడా మనము పరిస్కారం చేసుకుందాము అనగా వార్డు మహిళలు సరేనన్నారు తప్పకుండా కారు గుర్తుకు ఓట్లు వేస్తాము రోహిత్ రెడ్డి గారిని అధిక మెజార్టీ తో,గెలిపించుకుంటాము అని జిందాబాద్ రోహిత్ రెడ్డి, జిందాబాద్ ఆర్తి రెడ్డి అంటూ నినాదాలు చేశారు.

Related Posts

You cannot copy content of this page