కవితను ఇంటరాగేట్ చేయనున్న సీబీఐ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ కస్టడీకి కవిత మూడు రోజుల పాటు ప్రశ్నించనున్న సీబీఐ సాయంత్రం కుటుంబ సభ్యులను కలిసే వెసులుబాటు లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ నుంచి విచారించనుంది. కవితను ఢిల్లీలోని రౌస్…

మెట్రో రెండో దశ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఈ నెల 8న మెట్రో రెండో దశ పనులకు శంకుస్థాపన ఎంజీబీఎస్‌- ఫలక్‌నుమా మార్గానికి శంకుస్థాపన చేయనున్న సీఎం

లోక్‌సభ ఎన్నికలు 2024: తొలి జాబితా విడుదల చేయనున్న బీఆర్ఎస్

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విడుదల చేయనుంది.వారం రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దరిమిలా లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులను ఆ…

పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్..కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న ఏసీబీ..

ఆవుల కొనుగోలులో 3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించిన కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు.. ప్రభుత్వ నిధుల నుండి 8.5 కోట్లు గత ప్రభుత్వం విడుదల చేసింది.. ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే…

జనసేన క్రియాసీలక కార్యకర్తలకు నేడు చెక్కులు పంపిణీ చేయనున్న పవన్ కల్యాణ్

రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండేందుకు పార్టీ తరపున ఆర్థిక సహాయం అందచేస్తున్న పవన్ కళ్యాణ్. నేడు కృష్ణా,ప్రకాశం జిల్లాల్లోని 14 మంది కార్యకర్తల కుటుంబాలకు కేంద్ర కార్యాలయంలో ఆర్థిక సహాయం అందచేయనున్న పవన్ కళ్యాణ్.

గచ్చిబౌలి విలేజ్ స్ట్రీట్ నెం. 2 లో నూతనంగా ఏర్పాటు చేయనున్న డ్రైనేజీ పైప్ లైన్

సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి విలేజ్ స్ట్రీట్ నెం. 2 లో నూతనంగా ఏర్పాటు చేయనున్న డ్రైనేజీ పైప్ లైన్ పనులను జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , సంబంధిత జిహెచ్ఎంసి…

కనమల నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న చలివేంద్రాన్ని

బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలో స్థానిక పాత బస్టాండ్ వద్ద బాపట్ల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి కనమల నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న చలివేంద్రాన్ని ప్రారంభించి వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ బాపట్ల…

నవంబర్ 11 న ఆహాలో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా సందడి చేయనున్న ‘ఓరి దేవుడా’

‘Ori Devuda‘ will have its world digital premiere on Ahaha on 11 November నవంబర్ 11 న ఆహాలో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా సందడి చేయనున్న ‘ఓరి దేవుడా’ అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిరంతంర ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న హండ్రెడ్…

గోపినగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మినీ ఫంక్షన్ హాల్ కొరకై భూమి పూజ చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , ప్రభుత్వ విప్, స్టానిక శాసన సభ్యులు అరికాపుడి గాంధీ

Bhoomi Puja for the mini function hall to be set up in Gopinagar Colony by Corporator Ragam Nagender Yadav, Government Whip, State MLAs Arikapudi Gandhi సాక్షిత శేరిలింగంపల్లి డివిజన్: లోగల గోపీనగర్…

You cannot copy content of this page