కనమల నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న చలివేంద్రాన్ని

Spread the love

బాపట్ల జిల్లా

బాపట్ల పట్టణంలో స్థానిక పాత బస్టాండ్ వద్ద బాపట్ల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి కనమల నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న చలివేంద్రాన్ని ప్రారంభించి వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ .ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సలగల రాజశేఖర్ బాబు , యలమంద, బడుగు నాగేశ్వరావు, తిరుపతిరావు, రాజశేఖర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page