*చలివేంద్రాన్ని ప్రారంభించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్

షాపూర్ నగర్ హమాలి సంఘం కార్మికులు షాపూర్ నగర్ అడ్డ వద్ద ఏర్పాటు చేసిన చేసిన చలివేంద్రాన్ని నేడు ఏఐటీయూసీ,సీఐటీయూ నాయకులతో కలిసి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్మికులే కలిసి ఎండాకాలంలో ప్రజల…

అభిమాని ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి…

సాక్షిత : పాలకుర్తి మండల కేంద్రంలో శ్రీ మహాలక్ష్మి డెకరేషన్స్, టెంట్ హౌస్ అండ్ బాంబు మర్చంట్ యజమాని, దయన్న అభిమాని “రేపాల.అశోక్” ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి…

చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న సర్పంచ్ సత్తిరెడ్డి.

మండలంలో ని చాపలమడు గు గ్రామంలో సర్పంచ్ తమ్మినేని.సత్యనారాయణరెడ్డి చలివేంద్రం ను ప్రారంభించారు.ఎండాకాలం ప్రయాణీకులు,ప్రజలు దాహంతీర్చుకొనేందుకు,ఎండా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చలివేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు సర్పంచ్ సత్యనారాయణరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు లింగం.రవికుమార్,సచివాలయ సిబ్బంది,గ్రామస్థులు పాల్గొన్నారు.

కనమల నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న చలివేంద్రాన్ని

బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలో స్థానిక పాత బస్టాండ్ వద్ద బాపట్ల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి కనమల నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న చలివేంద్రాన్ని ప్రారంభించి వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ బాపట్ల…

లింగంపల్లి చౌరస్తాలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎంఆర్

లింగంపల్లి చౌరస్తాలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎంఆర్ రామచంద్రాపురం సామాజిక సేవ కార్యక్రమాల్లో జిఎంఆర్ ఆటో అసోసియేషన్ మరింత ముందు ఉండాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని లింగంపల్లి చౌరస్తాలో జిఎంఆర్ ఆటో…

చలివేంద్రాన్ని ప్రారంభించిన కెనర బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్

చలివేంద్రాన్ని ప్రారంభించిన కెనర బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఆదివారం రోజు కెనరా బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్యర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు రెండు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.…

చలివేంద్రాన్ని ప్రారంభించిన గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు.హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు.

You cannot copy content of this page