శంకర్పల్లి మండల నూతన వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చేవెళ్ల డిఎల్ పిఓ సతీష్ చేతుల మీదుగా వైస్ ఎంపీపీ ప్రవళిక వెంకట్ రెడ్డి నియామక పత్రం అందుకున్నారు. ఈ…
తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లెల్ల చిన్నారెడ్డి కలిసిన గద్వాల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాదులో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా…
ఆంధ్రప్రదేశ్ లోని గుంతకల్ రైల్వే జంక్షన్ ను త్వరలో బాలాజీ జంక్షన్ గా మార్చనున్న రైల్వే అధికారులు…
చంద్రబాబును కలిసిన మాజీ ఎంపీ బీకే పార్థసారథి – పెనుకొండ నుంచి టిక్కెట్ ఆశించిన బీకే పార్థసారథి – అనంతపురం లోక్సభ నుంచి పోటీకి బీకేకు చంద్రబాబు సూచన – పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తిని కాదన్న బీకే పార్థసారథి –…
సాక్షిత అమరావతి: ఆర్టీఐ కమిషనర్ గా సీనియర్ జర్నలిస్ట్ రెహానా బేగం నియామకం పట్ల ప్రజా సంకల్పవేదిక(ఆర్టీఐ విభాగం) ఒక ప్రకటనలో అభినందనలు తెలిపింది.ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మదిరే రంగ సాయిరెడ్డి, పి.సాయికుమార్,ఎస్.సూర్యనారాయణ రెడ్డి,తదితరులు ఆర్టీఐ కమిషనర్ గా…
కమ్యూనిస్టు గా జీవించడం గొప్ప.సీపీఐ జాతీయ సమితి సభ్యులు యూసుఫ్. సాక్షిత :*సీపీఐ సభ్యత్వ పునరుద్ధరణ సమావేశం నేడు షాపూర్ నగర్ హమాలి అడ్డ వద్ద నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి యూనియన్ కార్యదర్శి స్వామి అధ్యక్షత వహించగా సీపీఐ జాతీయ…
శంకర్పల్లి: శంకర్పల్లి నూతన మునిసిపల్ కమిషనర్ గా జి. శ్రీనివాస్ నియమితులయ్యారు. జి శ్రీనివాస్.. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కార్యాలయం నుండి బదిలీపై శంకర్పల్లి కి వచ్చారు. శంకర్పల్లి లో పనిచేసిన జ్ఞానేశ్వర్ రంగారెడ్డి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ పిడి మెప్మా…
జాతీయ స్థాయి అథ్లెటిక్స్ అఫీషియల్ రెఫరీగా సయ్యద్ హైదర్ బాషా ఎంపికయ్యారు జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో ఉన్న పదవ పటాలం లోని సాయుధ చైతన్య పాఠశాలలో పనిచేస్తున్న సయ్యద్ హైదర్ పాషా ఈనెల 14 నుంచి 19 వరకు…
దువ్వూరు తహసీల్దార్ గా పని చేసిన రమ కుమారి సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అనంతపురం జిల్లా కు బదిలీ అయ్యారు… కర్నూల్ జిల్లా ఆత్మకూరు మండల తహసీల్దార్ గా పని చేస్తున్న ఉమ రాణి నేడు దువ్వూరు తహసీల్దార్ గా బాధ్యతలు…
దక్షిణ కైలాసం గా పేరుగాంచిన శ్రీకాళహస్తిశ్వర స్వామి వారి దేవస్థానానికి మధ్యాహ్నం రష్యా దేశానికి చెందిన సుమారు 30 మంది భక్తులు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేసి 750/- రూపాయలరాహు కేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత…