తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ గా అదనపు బాధ్యతల్లో నియమితులైన సీపీ రాధాకృష్ణన్‌ ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.

ప్రజా సమస్యల పరిష్కారాలే ఎజెండా గా పనిచేద్దాం

నడిగడ్డ అభివృద్ధి మార్పుకై మడమ తిప్పని పోరాటం చేద్దాం అసెంబ్లీ ఎన్నికలలో నిజాయితీగా ఓట్లు వేసిన వారందరికీ ధన్యవాదములు — పార్లమెంట్ సన్నాహక సమావేశంలో గొంగళ్ళ రంజిత్ కుమార్ నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఓ ప్రైవేట్ ఫంక్షన్…

అడిషనల్ డీసీపీ అడ్మిన్ గా భాధ్యతలు స్వీకరించిన ఏ. నరేష్ కుమార్

అడిషనల్ డీసీపీ అడ్మిన్ గాఏ. నరేష్ కుమార్ భాధ్యతలు స్వీకరించారు. ఆనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేశారు. ఇటీవల జారీ చేసిన బదిలీల ఉత్తర్వుల నేపథ్యంలో జయశంకర్ భూపాల్ నుండి…

రాష్ట్ర పొల్యూషన్ బోర్డు సభ్యుడి గా చింపుల సత్యనారాయణ రెడ్డి

సాక్షిత చేవెళ్ల: రాష్ట్ర సమన్వయ కమిటీ చైర్మన్ ఛింపుల సత్య నారాయణ రెడ్డికి స్టేట్ పొల్యూషన్ బోర్డ్ సభ్యుడిగా నియమితులయ్యారు. స్టేట్ పొల్యూషన్ బోర్డ్ సభ్యుడిగా నియమించబడిన సందర్భంగా చేవెళ్ళ అసెంబ్లీ ఇంచార్జ్ పామేన బీమ్ భరత్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు…

అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ గా భాధ్యతలు స్వీకరించిన జి. ప్రసాద్ రావు

అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ గా భాధ్యతలు స్వీకరించిన జి. ప్రసాద్ రావు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేశారు. ఇటీవల ప్రభుత్వం జారీ బదిలీల నేపథ్యంలో రచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని…

హైదరాబాద్ యశోద హాస్పటల్ లో గతంలో ములుగు ఎస్పీ గా పనిచేసిన సంగ్రమ్ సింగ్ పాటిల్

హైదరాబాద్ యశోద హాస్పటల్ లో గతంలో ములుగు ఎస్పీ గా పనిచేసిన సంగ్రమ్ సింగ్ పాటిల్ తల్లీ అనారోగ్యం తో బాధపడుతూ యశోద హాస్పటల్ లో చికిత్స పొందుతుండగా వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులు డాక్టర్లను అడిగి తెలుసుకున్నా రాష్ట్ర…

చేవెళ్ల ట్రాఫిక్ సిఐ గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశం

సాక్షిత చేవెళ్ల:చేవెళ్ల ట్రాఫిక్ సిఐ గా ఆయన కార్యాలయంలో వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అలర్ట్ గా ఉంటుందని అన్నారు. రోడ్లపై ట్రాఫిక్ కు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించిన…

తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఎన్నికైన సిరిసిల్ల రాజయ్య

తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఎన్నికైన సిరిసిల్ల రాజయ్య ని,సభ్యులుగా ఎన్నికైన సుంకేపల్లి సుధీర్ రెడ్డి ని,మలోత్ నెహ్రూ నాయక్ ని సచివాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు…

శంకర్‌పల్లి వైస్ ఎంపీపీ గా బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి

శంకర్‌పల్లి మండల నూతన వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో మొత్తం 13 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా.. వైస్ ఎంపీపీ, టంగుటూరి ఎంపిటిసి ఇద్దరు మరణించగా, 11మంది ఎంపిటిసి…

శంకర్‌పల్లి వైస్ ఎంపీపీ గా బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి

శంకర్‌పల్లి మండల నూతన వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చేవెళ్ల డిఎల్ పిఓ సతీష్ చేతుల మీదుగా వైస్ ఎంపీపీ ప్రవళిక వెంకట్ రెడ్డి నియామక పత్రం అందుకున్నారు. ఈ…

You cannot copy content of this page