కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ కార్డు తప్పనిసరి చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ కార్డు తప్పనిసరి చేశారు. విద్యార్థులకు అందే ప్రయోజనాల కోసం ఈ వివరాలను సేకరిస్తున్నారు. ప్రసుత్తం చదువుతున్న వారిలో చాలా మంది తమ వివరాలను అందజేయలేదు. దీంతో వారు నష్టపోతున్నారు. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం…

రాష్ట్రంలో BJP నిర్వహిస్తున్న ‘విజయ సంకల్ప యాత్ర’లో భాగంగా కేంద్ర మంత్రి, BJP రాష్ట్ర అద్యక్షులు కిషన్ రెడ్డి హైదరాబాద్, సనత్ నగర్ నియోజకవర్గంలో రోడ్ షో చేపట్టారు

కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామేంట్స్

తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది. అవినీతి బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలి. మేము 17కు 17 పార్లమెంటు సీట్లలో విజయం సాదిస్తాము. హైదారాబాద్ లో ఎంఎంఐ ను ఓడిస్తాం. రామగుండంలో యూరియా పరిశ్రమను ప్రారంబించింది నరేంద్ర మోడీ రైతులకు…

ఇవాళ మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకొనున్న కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి

బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్ లో బయలుదేరి 12.30 గంటలకు మేడారం చేరుకానున్న కిషన్ రెడ్డి మధ్యాహ్నం1.00 గంటలకు మేడారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజాకార్యక్రమంలో పాల్గొననున్న కిషన్ రెడ్డి.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో శాసనసభలో హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .“ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప వ్యక్తి పీవీ, పీవీ నరసింహారావు కి…

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

1991-96 భారత్ ప్రధానిగా పీవీ నరసింహారావు.ఆయన చేసిన ఆర్ధిక సంస్కరణలు భారత దేశ చరిత్ర లో గుర్తుండిపోతాయి. పీవీ నరసింహారావు తో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కు, హరిత ఉద్యమ పితామహుడు ఎమ్మెస్ స్వామినాథన్ కు భారతరత్న…

మెగాస్టార్ చిరంజీవి కి పద్మవిభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది

మెగాస్టార్ చిరంజీవి కి పద్మవిభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది *ఇక బిజెపి నుండి రాజ్యసభ సభ్యుడిగా కూడా అయ్యే అవకాశం వుందని మీడియా లో వార్తలు వస్తున్న నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి వెంటనే రంగంలోకి దిగారని చిరంజీవి కోడలు…
Whatsapp Image 2024 01 25 At 4.30.54 Pm

కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం సహాయమంత్రి భారతి ప్రవీణ్ పవార్

కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం సహాయమంత్రి భారతి ప్రవీణ్ పవార్ అధికారిక పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి లో పర్యటించారు… కేంద్రప్రభుత్వ నిధులతో నడుస్తున్న సంస్థలను సందర్శించారు.. అనంతరం BJYM స్టేట్ జనరల్ సెక్రటరీ కొండ నవనీత్ కృష్ణ రెడ్డి…
Whatsapp Image 2024 01 19 At 12.17.48 Pm

ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వేదికగా ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ…
Whatsapp Image 2024 01 18 At 5.40.50 Pm

ముగిసిన కేంద్ర కేబినెట్‌ సమావేశం.

అనంతరం ఢిల్లీ నుంచి షిల్లాంగ్ బయల్దేరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి._l రేపు షిల్లాంగ్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన నార్త్ ఈస్ట్ కౌన్సిల్ సమావేశం

You cannot copy content of this page