కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వేదికగా ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ…
అనంతరం ఢిల్లీ నుంచి షిల్లాంగ్ బయల్దేరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి._l రేపు షిల్లాంగ్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అధ్యక్షతన నార్త్ ఈస్ట్ కౌన్సిల్ సమావేశం
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలే మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ మరిపల్లి గూడ గ్రామం సర్పంచ్ మంగమ్మ అధ్యక్షతన వికాసి భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమము నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ కాంటెస్టడ్ ఎమ్మెల్యే, రాష్ట్ర…
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద తెలంగాణ లారీ డ్రైవర్స్ అసోసియేషన్ ఐడిపిఎల్ & చింతల్ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయ సంహిత 106/2 – HIT and RUN…
ఉత్తరాంధ్ర పర్యటన కోసం విశాఖకు చేరుకున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. స్వాగతం పలికిన బీజేపీ నాయకులు.. సాలూరు వెళ్లనున్న నిర్మలా సీతారామన్
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిఎస్.పి.సింగ్ భగెల్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేశారు. వారిని ఆలయ డిఈఓ వెంకటసుబ్బయ్య స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేత పూజ చేయించారు. అనంతరం శ్రీ జ్ఞాన…
నేషనల్ హైవే సమస్యలపై వెంటనే స్పందించినందుకు కేంద్ర మంత్రి నితిన్ గెట్కారి కి రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ కి కృతజ్ఞతలు
మేడ్చల్ జిల్లా ఉమ్మడి ఘట్కేసర్ మండలంలోని నేషనల్ హైవే సమస్యలపై బిజెపి కంటెస్టెంట్ ఎమ్మెల్యే, రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి జాతీయ రహదారి డిప్యూటీ మేనేజర్ నవకాంత్ తో కలిసి ఘట్కేసర్ మైసమ్మగుట్ట…
నల్లగొండ: నాగార్జున సాగర్ను కేంద్ర బలగాలు అధీనంలోకి తీసుకున్నాయి. అర్ధరాత్రి సాగర్ డామ్ వద్దకు సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి. సాగర్ డ్యాం మొత్తాన్ని కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.. రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లు, డీజీపీలతో కేంద్ర హోం శాఖ…
నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక, పాల ఉత్పత్తి శాఖా మంత్రి పురుషోత్తం రూపాల ని కలిసిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డాII కాకాణి గోవర్ధన్ రెడ్డి *
కూకట్ పల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఫతే నగర్ డివిజన్ పరిధిలోని పైప్ లైన్ రోడ్డు నుండి ఇంటింటికీ బీజేపీ భరోసా యాత్ర 62’వ రోజు ఉదయం పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర్…