ఇందిరా గాంధీ విగ్రహం ఉన్న స్థలాన్ని పరిశీలించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,126 డివిజన్(జగథ్గిరిగుట్ట) లాస్ట్ బస్ స్టాప్ వద్ద 1989లో మాజీ సిఎల్పీ నాయకులు పి.జనార్ధన్ రెడ్డి ఆవిష్కరించిన ఇందిరా గాంధీ విగ్రహం నిన్న లారీ ఢీకొని ధ్వంసం అయిన విషయాన్ని తెలుసుకుని ఇందిరా గాంధీ విగ్రహం ఉన్న స్థలాన్ని పరిశీలించిన…

రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ నారాయణఖేడ్ అసెంబ్లీ కోఆర్డినేటర్ ….. టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ నారాయణఖేడ్ అసెంబ్లీ కోఆర్డినేటర్ ….. టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి . ……. సాక్షిత : కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి రాజీవ్…

మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క *

జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ అంతిమ యాత్ర లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క సాక్షిత : ములుగు మండలం లోని మల్లం పల్లి లో నిన్న హాజర హాస్పటల్ ఆకస్మిక…

జూలూరుపాడు లో బిజెపి మండల సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్

జూలూరుపాడు లో బిజెపి మండల సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా ఈ నెల 15వ తేదీన ఖమ్మం నగరంలో పటేల్ పెరేడ్ గ్రౌండ్లో సాయంత్రం నాలుగు గంటలకు…

కొత్తగూడెంలో జరుగు ప్రజగర్జనను జయప్రదం చెయ్యండి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్

ఈ నెల 11 న కొత్తగూడెంలో లక్ష మంది ఎర్రసైన్యంతో జరిగే ప్రజా గర్జనకు కుతాబుళ్లపూర్ నియోజకవర్గ నుండి వందలాది కార్యకర్తలు శనివారం నాడే బయలుదేరి వెళ్లాలని కోరుతూ నేడు షాపూర్ నగర్లో కార్యకర్తలకు పులుపునివడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీపీఐ…

బీజేపీ ఎన్నికల ముందు ఉచితాలు,తరువాత మంచిది కాదు అని మాట్లాడటం విడ్డురం
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్

సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో 6 వ రోజు గాజులరామరం డివిజన లెనిన్ నగర్,అంబెడ్కర్ నగర్లో ఇంటింటికి సీపీఐ, ప్రజా చైతన్య యాత్రను నిర్వహించడం జరిగింది.ఈ పాదయాత్రకు స్థానిక శాఖ కార్యదర్శులు సాయిలు, యూసుఫ్లు నాయకత్వం వహించగా ముఖ్యఅతిథిగా ఉమా…

కౌన్సిల్ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తున్న సిపిఐ జిల్లా కార్యదర్శి ” కామ్రేడ్ సాబీర్ ” పాషా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట లో సిపిఐ కార్యాలయం సయ్యద్ మియా జానీ భవన్లో మండల కౌన్సిల్ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తున్న సిపిఐ జిల్లా కార్యదర్శి ” కామ్రేడ్ సాబీర్ ” పాషా ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, తునికాకు సీజన్ మల్లి స్టార్ట్ అవుతుందని…

సిపిఐ మండల సహాయ కార్యదర్శి దూసరి గోపి కలిసిన పంచాయతీ కార్యదర్శులు

సిపిఐ మండల సహాయ కార్యదర్శి దూసరి గోపి కలిసిన పంచాయతీ కార్యదర్శులు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: చింతకాని మండలం పంచాయతీ కార్యదర్శులు రెగ్యులర్ కొరకు మండలంలోని పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం నుంచి చింతకాని మండల కేంద్రంలో తలపెట్టిన…

నియోజకవర్గ సీపీఐ పాదయాత్రలను జయప్రదం చెయ్యండి.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

ప్రజా సమస్యలపై, కేంద్రంలో ని బీజేపీ హఠావో-దేశ కో బచావో అనే నినాదంతో రేపట్నుంచి ఏప్రిల్ 26 నుండి జరిగే ఇంటిఇంటికి సీపీఐ పేరుతో జరిగే పాదయాత్రలను జయప్రదం చెయ్యాలని కోరుతూ నేడు జగతగిరిగుట్ట సీపీఐ కార్యాలయం వద్ద కరపత్రాలను విడుదల…

అంబేద్కర్ జయంతి సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు,ర్యాలీలు.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

ఏప్రిల్ 14 న భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ హఠావో-దేశ కో బచావో పేరుతో ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహిస్తున్న సందర్భంగా జగతగిరిగుట్ట కార్యాలయం ఎదురుగా పోస్టర్ ను ఆవిష్కరించడం…

You cannot copy content of this page