జూలూరుపాడు లో బిజెపి మండల సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా ఈ నెల 15వ తేదీన ఖమ్మం నగరంలో పటేల్ పెరేడ్ గ్రౌండ్లో సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి వర్యులు అమిత్ షా విచ్చేయుచున్నారు నరేంద్రమోడీ పాలన విజయాలు, అభివృద్ధి,ప్రజా సంక్షేమo తో పాటు గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేకవిదానాలు ను భారీ భహిరంగ సభ ద్వారా ప్రజలకు తెలియజేసేందుకు కేంద్ర మంత్రివర్యులు వస్తున్న సందర్బంగా బిజెపి కార్యకర్తలు, ప్రజలు ,అభిమానులు, మేధావులు, యువకులు, మహిళామనులు,బూత్ స్థాయినుండి నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ బిజెపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు . ఈ సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్ మాట్లాడుతూ ఈ సభకు లక్ష మంది పైగా ప్రజలు కార్యకర్తలు పాల్గొంటారని అన్నారు. వైరా నియోజకవర్గ కన్వీనర్ నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ వైరా నియోజకవర్గం నుంచి 12 వేలకు మంది పైగా ప్రజలు కార్యకర్తలు పాల్గొంటారని అన్నారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా కోశాధికారి నున్న రమేష్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీషు,, బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి భూక్య రాజేష్, బీజేపీ మండల కార్యదర్శి భూక్య రమేష్, సిరుపురపు గోపాలరావు ,పుల్లారావు, వందనపు సుబ్బు, కృష్ణ ,కిరణ్ తదితరులు పాల్గొన్నారు
Related Posts
Spread the love ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆదరించి గెలిపిస్తే అండగా ఉంటానని కాంగ్రెస్ ఎమ్మెల్సి అభ్యర్థి తీన్మార్ మల్లన్న తెలిపారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అధ్యక్షతన…
కులగణన చేపట్టి, బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి, బిసి సంక్షేమ సంఘం డిమాండ్
Spread the love జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బిసి సంక్షేమ సంఘం సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బిసి రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య…
Spread the love డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ డిమాండ్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత నాలుగు రోజులు క్రిందకలుపు మందు చల్లిన చేనులో మేత కోసం వెళ్ళిన 200 గొర్రెలు తిని మృత్యువాత పడ్డాయని, దాదాపు 30…
Spread the love హాజరు కానున్న తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురంలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో వరంగల్ – ఖమ్మం…
Spread the love ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ పక్కా ఇళ్లను మంజూరు చేస్తామని, తెల్ల రేషన్ కార్డులు అందజేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల…
Spread the love రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, ఐపీఎస్ మాజీ అధికారి, పార్టీ నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గం అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్,మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు,రేగా కాంతారావు, హరిప్రియ నాయక్,మెచ్చా నాగేశ్వరరావు, తాటి…
Spread the love ఐకేపీ లో అడ్డగోలుగా కాంటాలు – సీరియల్ తో పనిలేకుండా నిర్వహణధాన్యం రాశుల వద్ద పడిగాపులు కాస్తున్న గర్భిణీ స్త్రీఐకేపీ లో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్న కాంటా వేయని సిబ్బంది సాక్షిత : సూర్యాపేట…
Spread the love తెల్లవాని తుపాకికి ఎదురు నిలిచిన ధైర్యశాలి మన తెలుగు బిడ్డ ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు* సాక్షిత : కుసుమ సిద్ధారెడ్డిజాతియోద్యమ ప్రచారకులు స్వతంత్ర ఉద్యమ సమయంలో దక్షణాది రాష్ట్రాలలోని ఉద్యమ నాయకులలో అగ్రగన్యుడు మన టంగుటూరి…
Spread the love బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ.. క్లారిటీబెంగళూరులోని ఓ ఫామ్ హౌజ్ లో నిర్వహించిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. దీనికి తెలుగు నటీమణులు, ప్రముఖులు హాజరయ్యారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి 100 మందికి…
Spread the love డయాగ్నస్టిక్ వ్యవస్థను కుప్పకూల్చడం బాధాకరం: హరీశ్ రావుప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షల కోసం కేసీఆర్ ప్రారంభించిన డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూల్చడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ 36 డయాగ్నస్టిక్ కేంద్రాలను…