బాబుజగ్జీవన్ రామ్ స్పూర్తితో మనువాదం,ఆర్ ఎస్ ఎస్,బీజేపీ లకు వ్యతిరేకంగా ఉద్యమించాలి.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
భారత దేశ తొలి దళిత ఉప ప్రధాని, స్వతంత్ర సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నేడు జగతగిరిగుట్ట షిర్డీహిల్స్, బుద్ధ విహార్ లోని విగ్రహానికి పులామాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులు మనువాదం కు…
అమరావతి. సజ్జల రామకృష్ణారెడ్డి ..వైసిపి ప్రధాన కార్యదర్శి. సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు ను సమన్వయం చేసుకుంటూ భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్లేందుకు భారీ స్థాయిలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఈ…
అమరావతి రైతు సభకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ సత్య కుమార్ యాదవ్ కాన్వాయ్ మీద దాడి చేసిన వైసీపీ చిల్లర వార్లకు పనికిమాలిన గుండాలకు పనికిమాలిన నాయకులకు ఇది తగదని భారతీయ జనతా పార్టీ కందుకూరు…
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, సీపీఐ కలిసే పోటీ చేస్తాయి: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వచ్చే ఎన్నికల్లో సీపీఐ బరిలో ఉంటుందన్న నారాయణ పొత్తు కుదిరితే తమకు సీట్లు కూడా కావాలని స్పష్టీకరణ సలహాలు ఇచ్చినా తీసుకునే తత్వం జగన్…
నారలోకేశ్ తో కలసి యువగలం పాదయాత్ర లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ
సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో చీకటిమానిపల్లి గ్రామం నుండి నారలోకేశ్ తో కలసి యువగలం పాదయాత్ర లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ
భవన నిర్మాణ కార్మికులందరు ప్రభుత్వ గుర్తింపు కార్డులు పొందాలి.సీపీఐ మండల కార్యదర్శి ఉమా మహేష్. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం జగతగిరిగుట్ట శాఖ ఆధ్వర్యంలో నేడు గుట్ట చివరి బస్టాప్ వద్ద భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ గుర్తింపు కార్డుల…
బీరప్ప పండుగ ఉత్సవాలలో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి సాక్షిత : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో బీరప్ప పండుగ ఉత్సవాలలో AICC కార్యదర్శి , మాజీ శాసనసభ్యులు చల్లా వంశీచంద్…
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలేం టోల్ ప్లాజా మూసివేయడంతో రోడ్డున పడ్డ కార్మికలను మడపాము,నాతవలస టోల్ గేట్లలో వుద్యోగాలు కల్పించి ఆదుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.టోల్ ప్లాజా యెత్తి వేయడంతో 2007 నుంచి…
TPCC State General Secretary Narsa Reddy Bhupathi Reddy attended the Mallanna Jatara. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియ్జకవర్గం,132 డివిజన్ జీడిమెట్లలో మల్లికార్జున స్వామి దేవస్థానములో నిర్వహించిన మల్లన్న జాతరకు హాజరైన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్…
Chief Secretary to State Government video conference with District Collectors జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్; రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జి.ఓ నెం.58, 59 క్రింద…