సజ్జల రామకృష్ణారెడ్డి ..వైసిపి ప్రధాన కార్యదర్శి.

Spread the love

అమరావతి.

సజ్జల రామకృష్ణారెడ్డి ..వైసిపి ప్రధాన కార్యదర్శి.

సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు ను సమన్వయం చేసుకుంటూ భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం

ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్లేందుకు భారీ స్థాయిలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది.

జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఈ నెల 7 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది.

లక్షలాది మంది కార్యకర్తలు… స్థానిక ప్రజా ప్రతినిధులు.వలంటీర్లు .గృహ సారథులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు

మొత్తం యంత్రాగం అంతా శాసన సభ్యులు. రీజినల్ కో ఆర్డినెటర్ల నేతృత్వంలో జరుగుతుంది..

జగనన్నే మా భవిష్యత్… మా నమ్మకం నువ్వే జగన్ అనేది జనంలోంచి వచ్చిన నినాదం….

ప్రజల జీవితాల్లో మార్పు రావడమే ప్రభుత్వ లక్ష్యం

మేనిఫెస్టో అమలు దగ్గర్నుంచి లక్ష్యం చేరే వరకు పేదల కుటుంబాల్లో వెలుగు కోసమే సీఎం జగన్ ప్రయత్నం.

గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం తో మార్పు కనిపిస్తోంది అనేది ప్రజల మాటల్లో అర్ధం అయింది ..

ప్రజల నుంచి వచ్చిన నినాదమే జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page