మల్లన్న జాతరకు హాజరైన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నర్సారెడ్డి భూపతిరెడ్డి

Spread the love

TPCC State General Secretary Narsa Reddy Bhupathi Reddy attended the Mallanna Jatara.

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియ్జకవర్గం,132 డివిజన్ జీడిమెట్లలో మల్లికార్జున స్వామి దేవస్థానములో నిర్వహించిన మల్లన్న జాతరకు హాజరైన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి . ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది.


ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ మలికార్జున స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని,ప్రజలు అంతా సుఖసంతోషలతో,కలిసి మెలిసి ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో A బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్,AICC హ్యూమన్ రైట్స్ యువజన అధ్యక్షుడు ఇరుగు రాధాకృష్ణ,సేవాదళ్ ఛైర్మన్ నవీన్,బండి సై,జీవన్,మిద్దెల సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page