సోమిరెడ్డితో కంటైనర్ టెర్మినల్ ఉద్యోగులు అల్లీపురంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలసి వినతిపత్రం సమర్పణ కంటైనర్ టెర్మినల్ ను కృష్ణపట్నం పోర్టు నుంచి అదానీ కంపెనీ చెన్నైకి తరలిస్తోందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి కోల్పోతామని ఆవేదన
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. సాక్షిత : గాంధీనగర్ పారిశ్రామిక వాడలోని పారిశ్రామిక కార్యాలయం పక్కన గల వాటర్ ట్యాంక్,పార్క్ స్థలాన్ని కాపాడాలని కోరుతూ నేడు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి మేనేజర్ సుధాకర్ ని కలవడం జరిగింది.ఈ సందర్భంగా…
గతంలో కూడా కూల్చారు,ఇప్పుడు కూల్చారు, ఇప్పుడైనా కాపాడండి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. సాక్షిత : గాజులరామరం డివిజన్లలో సర్వే నెంబర్ 326,329,342,307 లలో నెలకొన్న అక్రమ నిర్మాణాలను భారీగా కూల్చివేశారు కానీ మొత్తంగా కూల్చివేయ్యలేదని గతంలో కూడా భారీ కూల్చివేత్తలు…
స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ భూములను కాపాడండి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ సాక్షిత : కుత్బుల్లాపూర్ మండలం గాజులరామరంలో 470 ఎకరాల్లో విస్తరించిన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ భూములు కబ్జాలకు గురవుతున్నాయని వెంటనే పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ నేడు సీపీఐ…
ఎన్టీఆర్ జిల్లా నందిగామ ముక్కపాటి నగర్ కు చెందిన దళిత యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన బాణావత్ సతీష్. యువతి సతీష్ ఇంటి వద్దకు వెళ్లి పెళ్లి చేసుకోమని కోరగా తిరస్కరించిన సతీష్ వారి కుటుంబ సభ్యులు. ప్రేమ పేరుతో…
Change the dumping yard and save people’s lives డంపింగ్ యార్డ్ మార్చండి ప్రజల ప్రాణాలు కాపాడండి సాక్షిత : టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి.ఆమనగల్లు మున్సిపాలిటీ పాలకవర్గం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నిరాహార దీక్ష బి…